అన్వేషించండి
Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఎలా ప్రాక్టిస్ చేశారో చూడండి

నీరజ్ చోప్రాకు స్వర్ణం
1/5

ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కల ఫలించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు స్వర్ణం గెలిచి భారత్ గర్వించేలా చేశాడు.
2/5

జావెలిన్ను అత్యుత్తమంగా 87.58 మీ. దూరానికి నీరజ్ విసిరాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన వాద్లెచ్ జాకుబ్-86.67, వెసెలీ విటెజ్స్లావ్-85.44 రజత, కాంస్య పతకాలు సాధించారు.
3/5

భారత్కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా సాధించిన స్వర్ణం తర్వాత రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు.
4/5

ఒకవైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్ 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా.. మంచి ప్రదర్శనే చేశాడు.
5/5

2016 నుంచి నీరజ్ కెరీర్.. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. 2018లో గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్ను అర్జున అవార్డుతో సత్కరించింది.
Published at : 07 Aug 2021 08:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
తిరుపతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion