అన్వేషించండి
Neeraj Chopra: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా.. ఎలా ప్రాక్టిస్ చేశారో చూడండి
నీరజ్ చోప్రాకు స్వర్ణం
1/5

ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కల ఫలించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు స్వర్ణం గెలిచి భారత్ గర్వించేలా చేశాడు.
2/5

జావెలిన్ను అత్యుత్తమంగా 87.58 మీ. దూరానికి నీరజ్ విసిరాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన వాద్లెచ్ జాకుబ్-86.67, వెసెలీ విటెజ్స్లావ్-85.44 రజత, కాంస్య పతకాలు సాధించారు.
Published at : 07 Aug 2021 08:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















