అన్వేషించండి
Advertisement

IPL: IPLలో టాప్ ఇండియన్ ప్లేయర్ల తొలి జీతాలు ఎంతో తెలుసా?

3
1/7

ప్రస్తుతం IPLలో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ టాప్ ఆటగాళ్లగా కొనసాగుతోన్నారు.
2/7

3. మరి, వీరంతా IPLలో అరంగేట్రం చేసినప్పుడు ఎంత జీతం అందుకున్నారు? ప్రస్తుతం ఎంత అందుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం.
3/7

VIRAT KOHLI: IPL-2008 ప్రారంభ సీజన్లో విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. అప్పుడు కేవలం రూ.12లక్షలకే కోహ్లీని RCB సొంతం చేసుకుంది. అలాంటిది ఇప్పుడు అంటే IPL-2021సీజన్కి గానూ కోహ్లీకి RCB రూ.17కోట్లు చెల్లిస్తోంది.
4/7

ROHIT SHARMA: IPL తొలి సీజన్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు దక్కన్ ఛార్జర్స్ రూ.3కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత వేలంలో ముంబయి ఇండియన్స్ రోహిత్ను తీసుకుంది. ప్రస్తుతం రూ.15కోట్లు అందుకుంటున్నాడు.
5/7

KL RAHUL:IPL-2013 సీజన్లో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ను RCB రూ.10లక్షలతో సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాహుల్ రూ.11కోట్లు అందుకుంటున్నాడు.
6/7

HARDIK PANDYA: IPL-2015వ సీజన్లో హార్దిక్ పాండ్య అడుగుపెట్టాడు. వేలంలో అతడ్ని ముంబయి ఇండియన్స్ రూ.10లక్షలకే కైవసం తీసుకుంది. ప్రస్తుతం పాండ్య రూ.11కోట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
7/7

JASPRIT BUMRAH: IPL-2013 సీజన్ కోసం బుమ్రా తొలిసారి వేలంలోకి వచ్చాడు. అప్పుడు ముంబయి ఇండియన్స్ అతడికి రూ.10లక్షలు ఇచ్చి తీసుకుంది. ప్రస్తుతం బుమ్రా రూ.7కోట్లు తీసుకున్నాడు.
Published at : 13 Jul 2021 12:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆధ్యాత్మికం
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion