అన్వేషించండి

Vande Bharat Express: దక్షిణాదిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ షురూ- జెండా ఊపిన మోదీ

Vande Bharat Express: శుక్రవారం.. బెంగళూరులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

Vande Bharat Express: శుక్రవారం.. బెంగళూరులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

(Image Source: Twitter/@PMOIndia)

1/7
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం.. కర్ణాటకలో పర్యటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం.. కర్ణాటకలో పర్యటించారు.
2/7
సాహిత్యం, కళలు, సామాజిక సేవలో గొప్ప కృషి చేసిన శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా మోదీ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
సాహిత్యం, కళలు, సామాజిక సేవలో గొప్ప కృషి చేసిన శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా మోదీ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
3/7
బెంగళూరులో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి మోదీ నివాళులర్పించారు.
బెంగళూరులో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి మోదీ నివాళులర్పించారు.
4/7
మైసూరు- చెన్నై మధ్య కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
మైసూరు- చెన్నై మధ్య కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
5/7
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు పలు సదుపాయాలు కల్పించారు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు పలు సదుపాయాలు కల్పించారు
6/7
భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలును కూడా జెండా ఊపి మోదీ ప్రారంభించారు.
భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలును కూడా జెండా ఊపి మోదీ ప్రారంభించారు.
7/7
ఇది యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడంతో పాటు పర్యాటకాన్ని మెరుగుపరుస్తుంది. (Image Source: Twitter/@PMOIndia)
ఇది యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడంతో పాటు పర్యాటకాన్ని మెరుగుపరుస్తుంది. (Image Source: Twitter/@PMOIndia)

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Telangana Highcourt :  విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
NEET Issue: పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
పార్లమెంట్‌లో నీట్ వివాదంపై రగడ, చర్చకు విపక్షాల డిమాండ్ - సోమవారానికి వాయిదా పడ్డ లోక్‌సభ
RBI Warning: ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం
PV Narasimha Rao: 'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
'ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి' - మాజీ ప్రధాని పీవీకి తెలుగు రాష్ట్రాల సీఎంల ఘన నివాళి
Embed widget