అన్వేషించండి
Visakhapatnam News: పట్టాలు తప్పిన విశాఖపట్నం - కిరండూల్ రైలు, తప్పిన పెను ప్రమాదం
Visakhapatnam News: విశాఖపట్నం - కిరండూల్ రైలుకు చెందిన జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ కొత్తవలస - అరకు సెక్షన్ లోని శివలింగపురం స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.
పట్టాలు తప్పిన విశాఖపట్నం - కిరండూల్ రైలు, తప్పిన పెను ప్రమాదం
1/7

విశాఖపట్నం జిల్లాలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
2/7

పట్టాలు విశాఖపట్నం - కిరండూల్ (08551) రైలుకు చెందిన జనరల్ సెకండ్ క్లాస్ కోచ్
Published at : 17 Jan 2023 12:30 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















