సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి విడదల రజిని దర్శించుకున్నారు.
ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ స్వాగతం పలికి ముందుగా కప్ప స్తంభం ఆలింగనం చేయించి నాదస్వరాలతో బేడా ప్రదక్షిణ చేయించి స్వామివారి దర్శనం చేయించారు.
తర్వాత వేద పండితులతో వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి ప్రసాదాలను. అందజేశారు. మంత్రి పదవి పొందిన తర్వాత విడదల రజని విశాఖ రావడం ఇదే తొలిసారి.
అంతకుముందు విడదల రజిని విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
In Pics: విశాఖ శారదా పీఠంలో మంత్రి రోజా - మొక్కులు తీర్చుకొనేందుకు సందర్శన!
In Pics: హరియాణా సీఎం ఖట్టర్తో జగన్ భేటీ - మర్యాదపూర్వకంగానే కలిశారా!
MILAN-2022: తాజ్మహల్, బుద్దగయలో మిలాన్ అతిథులు
In Pics: మిలన్-2022 కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు