అన్వేషించండి
CM Jagan: శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం, రాజశ్యామల పూజ కోసం సంకల్పం చేసిన జగన్

శారదా పీఠాన్ని సందర్శించిన జగన్
1/13

విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్
2/13

శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
3/13

రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జగన్
4/13

రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
5/13

రాజశ్యామల పూజ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సంకల్పం చేయించిన వేద పండితులు.
6/13

తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు.
7/13

రాజశ్యామలాదేవి యాగంలో సీఎం జగన్తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
8/13

చతుర్వేద పారాయణం మధ్య హోమం కొనసాగింది.
9/13

విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించిన జగన్
10/13

జగన్తో పూజలు చేయిస్తున్న వేదపండితులు
11/13

వేద పండిత సభలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
12/13

శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేసిన సీఎం జగన్
13/13

పర్యటన పూర్తైన సందర్భంగా స్వరూపనదేంద్ర సరస్వతికి పాదాభివందనం చేస్తున్న సీఎం జగన్
Published at : 09 Feb 2022 05:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion