విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్
శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జగన్
రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
రాజశ్యామల పూజ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సంకల్పం చేయించిన వేద పండితులు.
తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు.
రాజశ్యామలాదేవి యాగంలో సీఎం జగన్తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
చతుర్వేద పారాయణం మధ్య హోమం కొనసాగింది.
విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించిన జగన్
జగన్తో పూజలు చేయిస్తున్న వేదపండితులు
వేద పండిత సభలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేసిన సీఎం జగన్
పర్యటన పూర్తైన సందర్భంగా స్వరూపనదేంద్ర సరస్వతికి పాదాభివందనం చేస్తున్న సీఎం జగన్
In Pics : ఆటో నడిపిన సీఎం జగన్, విశాఖలో వాహన మిత్ర లబ్దిదారులకు చెక్కులు అందజేత
Visakha Public Library: అడవి కాదు లైబ్రరీ, ఆకట్టుకుంటున్న వైజాగ్ లైబ్రరీ ఫొటోస్ చూశారా
Gangamma Jatara Photos: విశాఖలో ఘనంగా నిర్వహించిన గంగమ్మ జాతర ఫొటో గ్యాలరీ
YSRCP Samajika Nyaya Bheri Yathra: ఉత్సాహంగా సామాజిక భేరీ యాత్ర- చేసింది చెబుతూనే విపక్షాలపై వైసీపీ విమర్శలు
Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!
ఫైనల్స్లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్