అన్వేషించండి
In Pics : రేపటి నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
1/10

రేపటి నుంచి తిరుమలలో కన్నుల పండుగగా పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యాన వనంలోని పరిణయ మండపాన్ని టీటీడీ ఎంతో సుందరంగా తీర్చి దిద్దుతోంది.
2/10

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా సెట్ ను నిర్మించి వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఆలంకరించి పరిణయోత్సవ వేదికన ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుడి వివాహ మహోత్సం భక్తులను కనువిందు చేయనున్నది.
Published at : 09 May 2022 10:20 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















