కర్నూలులో బీజేపీ నేతల బహిరంగసభ.. పాల్గొన్న ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సహా ముఖ్య నేతలు
కర్నూలు సభ వేదికగా వైఎస్ఆర్సీపి ప్రభుత్వానికి హెచ్చరించిన బీజేపీ లీడర్లు
భారతీయ జనతా పార్టీ గుర్తును చూసి ఫ్లవర్ అనుకుంటే కష్టమని..బీజేపీ అంటే ఫైర్ అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఏపీలో 1న జీతం, పించన్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వం దివాలా తీసిందని నేతలు ధ్వజమెత్తారు.
కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మండిపడ్డారు బీజేపీ నేతలు, తమ నేతలపై పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవాలని హితవు పలికారు.
కేసినో ఆడిస్తున్న మంత్రి కేశినేని నాని సస్పెండ్ చేయాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలదొక్కుకొని ఉందంటే బీజేపీ ఆశీర్వాదం వల్లే అని గుర్తించాలన్నాలని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ.. ఏపీలో విచ్చలవిడిగా జరుగుతున్న నేరాలపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు
ఎవరెస్ట్ శిఖరంపై నవరత్నాలు రెపరెపలు
Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
ఏమిచ్చినా రుణం తీరదు, భోజనం వడ్డించి యువగళం వాలంటీర్లను అభినందించిన భువనేశ్వరి
Weekly Top Headlines: ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
Weekly Top Headlines: ఏప్రిల్ 23 నుంచి 29 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
NTR centenary celebrations : పార్టీ పెట్టిన తర్వాత ప్రజలే కుటుంబం అనుకున్న ఎన్టీఆర్ - ఇంట్లో శుభకార్యాలకూ వెళ్లింది తక్కువే !
Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?
NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్