అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CM Jagan Pics: ముగిసిన సీఎం జగన్ ప్యారిస్ పర్యటన, ప్రత్యేక విమానంలో అమరావతికి
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/8ac5032fd667c514a787dd92bad8b048_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమరావతికి వచ్చిన సీఎం జగన్
1/5
![విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/0483c79da106e795016f3882043f001f979d7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్.
2/5
![కుమార్తె చదువుతున్న యూనివర్సీటీలో కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం పారిస్ వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/0291c3b3cda053cfc054393c8122be60fd7d8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కుమార్తె చదువుతున్న యూనివర్సీటీలో కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం పారిస్ వెళ్లారు.
3/5
![కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక విమానంలో తిరిగి నేడు (జూన్ 3) ఉదయం అమరావతికి వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/d314518a8046e04c31852270d41ace2620d24.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక విమానంలో తిరిగి నేడు (జూన్ 3) ఉదయం అమరావతికి వచ్చారు.
4/5
![గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/3259a95833c27fca12d89906a60b425fe97ac.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్కు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
5/5
![రేపు (జూన్ 4) ప్రధాని మోదీ ఏపీకి రానున్న సంగతి తెలిసిందే. భీమవరంలో ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆశిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/03/5a6d2bc29506a6f2491bd018e8de747d57b69.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రేపు (జూన్ 4) ప్రధాని మోదీ ఏపీకి రానున్న సంగతి తెలిసిందే. భీమవరంలో ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆశిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు.
Published at : 03 Jul 2022 03:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement