అన్వేషించండి
AP CM Meet Governor: అమరావతిలో టీటీడీ ఆలయ ప్రతిష్టకు రావాలని గవర్నర్కు సీఎం జగన్ ఆహ్వానం
గవర్నర్ బిశ్వ భూషణ్తో సమావేశమైన సీఎం జగన్
1/6

అమరావతిలోని రాజ్భవన్లో ఏపీ గవర్నర్ భిశ్వభూషణ్ను ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
2/6

సీఎం దంపతులు ప్రత్యేకంగా సమావేశమై అమరావతిలో నిర్మించిన టీటీడీ ఆలయ ప్రతిష్టకు ఆహ్వానించారు. సీఎం జగన్ దంపతులతోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు.
3/6

ఆహ్వానించిన సందర్భంగా గవర్నర్ దంపతులను సీఎం జగన్ దంపతులు సత్కరించారు.
4/6

దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం జగన్ ఏకాంతంగా సమావేశం అయ్యారు.
5/6

గవర్నర్తో భేటీలో రాజకీయ అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, దావోస్ పర్యటన వివరాలు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం
6/6

త్వరలో జరగాల్సిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులపై కూడా మాట్లాడినట్టు సమాచారం.
Published at : 06 Jun 2022 09:23 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















