అన్వేషించండి
AP CM YS Jagan: రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేసిన ఏపీ సీఎం జగన్
ఏపీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల
1/5

ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో సాయం చేస్తున్నామని, మొత్తం 5,97,311 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
2/5

నేల కోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిచామని, దీంతోపాటుగా నేడు 1220 రైతు గ్రూప్ లకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు చెల్లించామని తెలిపారు.
Published at : 15 Feb 2022 02:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















