అన్వేషించండి

PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 

PM Modi And Trump Talk Over Phone:ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంపై అగ్రనేతలు చర్చించారు.  

PM Modi Phone Call US President Donald Trump: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (జనవరి 27, 2025) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ ఫోన్ కాల్‌లో ఇరువురు నేతల మధ్య భారత్-అమెరికా సంబంధాలపై చర్చ జరిగింది. క్వాడ్ తదుపరి సమావేశంతోపాటు, ఇద్దరి మధ్య అనేక ప్రపంచ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు, “నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. చారిత్రాత్మకంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపాను. మేము పరస్పర ప్రయోజనానికి, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. మా ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పని చేస్తాము." అని అన్నారు. 

Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే

ట్రంప్‌ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఘనవిజయం సాధించి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేను చాలా విషయాలు మాట్లాడినట్టు ప్రధాని మోదీ X లో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, అనేక ఇతర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం , అమెరికా మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాను అన్నారు. 

ప్రధాని మోదీ లేఖతో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు
జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్‌ తరపున హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖతో విదేశాంగ మంత్రి అమెరికా చేరుకున్నారు. అప్పడు ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం కుదిరింది. 

ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య బలమైన బంధం వెనుక చాలా కారణాలున్నాయి. ఇరువురు నేతలు రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇరువురు నేతలు కీలక చర్యలు తీసుకున్నారు. ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్‌’ వంటి కార్యక్రమాల్లో కూడా ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత సమన్వయం కనిపించింది. 

Also Read: కైలాష్ మానస సరోవర్‌ యాత్రపై భారత్‌ చైనా మధ్య కుదిరిన సయోధ్య

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget