అన్వేషించండి

PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 

PM Modi And Trump Talk Over Phone:ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంపై అగ్రనేతలు చర్చించారు.  

PM Modi Phone Call US President Donald Trump: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (జనవరి 27, 2025) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ ఫోన్ కాల్‌లో ఇరువురు నేతల మధ్య భారత్-అమెరికా సంబంధాలపై చర్చ జరిగింది. క్వాడ్ తదుపరి సమావేశంతోపాటు, ఇద్దరి మధ్య అనేక ప్రపంచ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు, “నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. చారిత్రాత్మకంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపాను. మేము పరస్పర ప్రయోజనానికి, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. మా ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పని చేస్తాము." అని అన్నారు. 

Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే

ట్రంప్‌ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఘనవిజయం సాధించి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేను చాలా విషయాలు మాట్లాడినట్టు ప్రధాని మోదీ X లో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, అనేక ఇతర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం , అమెరికా మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాను అన్నారు. 

ప్రధాని మోదీ లేఖతో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు
జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్‌ తరపున హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖతో విదేశాంగ మంత్రి అమెరికా చేరుకున్నారు. అప్పడు ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం కుదిరింది. 

ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య బలమైన బంధం వెనుక చాలా కారణాలున్నాయి. ఇరువురు నేతలు రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇరువురు నేతలు కీలక చర్యలు తీసుకున్నారు. ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్‌’ వంటి కార్యక్రమాల్లో కూడా ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత సమన్వయం కనిపించింది. 

Also Read: కైలాష్ మానస సరోవర్‌ యాత్రపై భారత్‌ చైనా మధ్య కుదిరిన సయోధ్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Embed widget