అన్వేషించండి

PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 

PM Modi And Trump Talk Over Phone:ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంపై అగ్రనేతలు చర్చించారు.  

PM Modi Phone Call US President Donald Trump: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (జనవరి 27, 2025) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ ఫోన్ కాల్‌లో ఇరువురు నేతల మధ్య భారత్-అమెరికా సంబంధాలపై చర్చ జరిగింది. క్వాడ్ తదుపరి సమావేశంతోపాటు, ఇద్దరి మధ్య అనేక ప్రపంచ సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు, “నా ప్రియమైన స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. చారిత్రాత్మకంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపాను. మేము పరస్పర ప్రయోజనానికి, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము. మా ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పని చేస్తాము." అని అన్నారు. 

Also Read: ఆ పిల్లలే నిజాయితీపరులు, స్నేహపూర్వకంగా ఉండే వాళ్లు- కెనడియన్ విశ్వవిద్యాలయాల సంచలన సర్వే

ట్రంప్‌ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఘనవిజయం సాధించి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేను చాలా విషయాలు మాట్లాడినట్టు ప్రధాని మోదీ X లో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, అనేక ఇతర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం , అమెరికా మరోసారి కలిసి పని చేయాలని భావిస్తున్నాను అన్నారు. 

ప్రధాని మోదీ లేఖతో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు
జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్‌ తరపున హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖతో విదేశాంగ మంత్రి అమెరికా చేరుకున్నారు. అప్పడు ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం కుదిరింది. 

ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య బలమైన బంధం వెనుక చాలా కారణాలున్నాయి. ఇరువురు నేతలు రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇరువురు నేతలు కీలక చర్యలు తీసుకున్నారు. ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్‌’ వంటి కార్యక్రమాల్లో కూడా ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత సమన్వయం కనిపించింది. 

Also Read: కైలాష్ మానస సరోవర్‌ యాత్రపై భారత్‌ చైనా మధ్య కుదిరిన సయోధ్య

టాప్ హెడ్ లైన్స్

India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget