అన్వేషించండి

King Charles III Coronation: బ్రిటన్ రాజుగా కింగ్‌ ఛార్లెస్ III ప్రమాణ స్వీకారం, ఘనంగా పూర్తైన పట్టాభిషేకం

King Charles III Coronation: బ్రిటన్ కింగ్ ఛార్లెస్ III పట్టాభిషేకం ఘనంగా పూర్తైంది.

King Charles III Coronation:

అట్టహాసంగా కార్యక్రమం..

బ్రిటన్ కింగ్‌గా ఛార్లెస్ III పట్టాభిషేకం పూర్తైంది. కిరీటం పెట్టి ఆయనను కింగ్‌గా ప్రకటించారు. లండన్‌లోని Westminster Abbeyలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 1953లో క్వీన్ ఎలిజబెత్‌ను రాణి పట్టాభిషేకం తరవాత మళ్లీ ఇన్నాళ్లకు ఛార్లెస్ III రాజుగా ఎన్నికయ్యాడు. 40వ మోనార్క్‌గా చరిత్ర సృష్టించాడు. సింహాసనంపై ఆయనకు కిరీటం పెట్టి రాజుగా ప్రకటించారు. AFP న్యూస్ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం...ఆ సింహాసనం 1300-1301 మధ్య కాలంలో తయారు చేయించారు. అప్పటి నుంచి పట్టాభిషేక కార్యక్రమం అందులోనే నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా స్కాట్‌లాండ్ కింగ్స్‌ అందరూ ఇదే సింహాసనంపై కూర్చుని బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ కన్నుమూశారు. తల్లి మరణం తరవాత కొడుకు ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్‌కి (74) వారసత్వంగా ఆ పదవి వచ్చింది. అప్పటికే ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ II 26 ఏళ్ల వయసులో ఆ బాధ్యతలు చేపట్టారు. ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI 1952లో మరణించాక ఆ వారసత్వాన్ని కొనసాగించారు. ఆమె గతేడాది కన్నుమూశారు. ఆమె పెద్ద కొడుకైన ఛార్లెస్ ఫిలిప్‌ను కింగ్‌గా ప్రకటించింది రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారత్ తరపున పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌తో పాటు ఆయన సతీమణి డాక్టర్ సుదేష్ ధన్‌కర్ కూడా పాల్గొన్నారు. ఇక బాలీవుడ్‌ ప్రముఖ నటి సోనమ్ కపూర్‌కి కూడా ఈ పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానం అందింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Embed widget