News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Dharmalingam: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్

ఇక కొన్ని గంటల్లో అతడికి ఉరి శిక్ష. క్షమాభిక్ష కోసం అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. కానీ అతడికి భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయి.

FOLLOW US: 
Share:

ఏదైనా ప్రమాదం నుంచి.. బయటపడినప్పుడు మనం తరచూ వినే పదం భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయని. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ వ్యక్తి కేసులో జరిగింది. కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇక రేపు ఉరి అనకునే టైమ్ లోనే.. మరో విషయం తెలిసింది. అతడికి తాత్కాలికంగా ఉరి నిలిపి వేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏంటి అతడి కేసు? అతడి కథలో ఏమైంది.

భారత సంతతి మలేషియన్ నాగేంద్రన్‌ ధర్మలింగం. సింగపూర్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. సింగపూర్‌కు 42గ్రాముల హెరాయిన్‌ సరఫరా చేశారని నాగేంద్రన్‌పై 2009లో అభియోగాలు నమోదయ్యాయి. తర్వాత అవి నిరూపణ కూడా అయ్యాయి.  2010లో అతడికి మరణశిక్ష విధించారు. తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో పలుసార్లు అప్పీళ్లు చేసుకున్నా.. ఫలితం లేదు. అధ్యక్షుడి క్షమాభిక్ష కోరినా కూడా నిరాశే ఎదురైంది.  
బుధవారం రోజున అంటే నవంబర్‌ 10న ఛాంగీ జైల్లో ధర్మలింగానికి ఉరిశిక్ష విధించాలని.. కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే తన మానసిక స్థితి బాగాలేదని.. మరణశిక్ష నిలిపివేయాలని కోర్టులో ధర్మలింగం పిటిషన్ ధాఖలు చేశాడు. అయితే అతడి పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చంది. అప్పీలుకు వెళ్లేందుకు ఒకరోజు అనుమతినిచ్చింది. దీనిపై  అతడు పై కోర్టుకు వెళ్లాడు. నాగేంద్రన్ ఉరిశిక్ష విషయంపై కోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి సమయంలోనే నాగేంద్రన్ కు కొవిడ్ సోకినట్లు హైకోర్టు న్యాయమూర్తులకు జైలు అధికారులు చెప్పారు. బుధవారం నాటి ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

ఉరి శిక్ష దగ్గరపడే టైమ్ లో ఇలాంటి ఘటన ఊహించని పరిణామమం అని కోర్టు అభిప్రాయపడింది. ముద్దాయికి కరోనా సోకింది కాబట్టి.. మానవత్వం చూపించాల్సిన అవసరం ఉందని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆండ్రూ ఫాంగ్‌ అన్నారు.  కేసు విచారణను వాయిదా వేశారు. అయితే కొన్ని గంటల్లో ఉరికంభం ఎక్కుతాడు అనుకున్న వ్యక్తి జీవితంలో ఇలాంటి ట్విస్టు రావడంతో ఈ కేసుపై అంతర్జాతీయంగా ఆసత్తి పెరిగింది. మరో విషయం ఏంటంటే.. నాగేంద్రన్ మరణ శిక్షను వ్యతిరేకిస్తూ.. చాలా మంది సంతకాల సేకరణ చేశారు. మానవహక్కుల సంఘాలు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నాయి. నాగేంద్రన్ ఉరిశిక్ష అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్శించింది. మలేషియా ప్రధానికి కూడా సింగపూర్ కు ప్రభుత్వానికి లేఖ రాశారు.

Also Read: TikTok: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కాపాడిన్ టిక్ టాక్.. ఎలా అంటే..?

Also Read: Treasure Hunt: ప్రపంచంలోనే అతి పెద్ద నిధి.. తవ్వితే ఇంకాస్త దగ్గరలోనే.. వజ్రాలు, వైడూర్యాలు.. లక్ష కోట్ల పైమాటే

Also Read: Naked Man In Theater: మూవీ థియేటర్ గోడలో నగ్నంగా వ్యక్తి.. కొన్ని రోజులుగా అందులోనే.. ఎలా దూరావయ్య?

Published at : 09 Nov 2021 08:05 PM (IST) Tags: covid 19 Singapore death sentence Indian-origin Malaysian drug trafficking Nagaenthran K. Dharmalingam Singapore High Court human rights Malaysian prime minister Ismail Sabri Yaakob Dharmalingam’s case save nagaenthran

ఇవి కూడా చూడండి

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

Look Back 2023 New Parliament Building : ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా - 2023లోనే అందుబాటులోకి కొత్త పార్లమెంట్ భవనం !

Look Back 2023 New Parliament Building :  ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా  - 2023లోనే అందుబాటులోకి  కొత్త పార్లమెంట్ భవనం !

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్