అన్వేషించండి

Telemedicine Technology: టెలిమెడిసిన్ ద్వారా ఏటా 5 బిలియన్ డాలర్లు ఆదా... గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందించేందుకు వినూత్న విధానం... కేంద్ర సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు

డిజిటల్ హెల్త్ కేర్ విధానాల వల్ల భారత్ లాంటి దేశాల్లో పేదలకు ఆరోగ్య సేవలు మరింత చేరువ అవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ అన్నారు.

'టెలిమెడిసిన్ టెక్నాలజీ' విధానంతో ప్రతీ ఏటా భారతదేశంలో 5 బిలియన్ డాలర్లు ఆదా చేయవచ్చని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గురువారం సీఐఐ ఆసియా హెల్త్ 2021 సమ్మిట్‌లో ప్రసగించిన ఆయన టెలిమెడిసిన్ పై మాట్లాడారు. టెలిమెడిసిన్ లాంటి వినూత్న విధానం వల్ల అనారోగ్య సమస్యలను చాలా వరకు పరిష్కరించగలగుతున్నామన్నారు. ఇకపై టెలిమెడిసిన్ అనేది ఆవశ్యకంగా మారుతుందన్నారు. డిజిటల్ హెల్త్‌కేర్ అనేది ఆరోగ్య రంగ సేవలు అందించేందుకు మరింత ఉపయోగపడుతుందన్నారు. 

Also Read:  అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

టెలిమెడిసిన్ భారతదేశం వంటి దేశానికి చాలా ముఖ్యమైంది. వైద్య నిపుణుల కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మందికి సరైన ఆరోగ్య సంరక్షణ, నేరుగా చికిత్స అందించడంలో జాప్యం జరుగుతుంది. టెలిమెడిసిన్ విధానం వలన 50 శాతం ఇన్ పేషెంట్ కన్సల్టేషన్స్ భర్తీ చేయవచ్చని, ప్రతి సంవత్సరం భారత్ కు 4-5 బిలియన్ యూఎస్ డాలర్లు ఆదా చేయవచ్చని మంత్రి చెప్పారు. 

Also Read:  డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గోసవీకి 8 రోజుల కస్టడీ విధించిన కోర్టు

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో భవిష్యత్తులో టెలిమెడిసిన్ మరింత  అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి అయోగ్‌తో కలిసి టెలిమెడిసిన్ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన తెలియజేశారు. ఈ మార్గదర్శకాలతో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డిజిటల్ హెల్త్ టెక్నాలజీలను ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి అనుమతించింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సాంకేతికత ఆరోగ్య విభాగంలో చాలా ముఖ్యమైనదని వివరించారు. ఆరోగ్య విధాలను మెరుగుపర్చేందు ఉపయోగపడుతుందన్నారు. ప్రధాన  మంత్రి మోదీ ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద టెలిమెడిసిన్ విధానం అమలు, ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడీని అందిస్తున్నారు. 

Also Read: న్యాయవాద బృందంతో షారుక్ ఖాన్ ఫొటో... ఆర్యన్ ఖాన్ బెయిల్ తర్వాత తొలిసారి... సత్యమేవ జయతే అని న్యాయవాది మానేషిండే ట్వీట్

 దేశంలోని లక్షలాది పేదలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP), ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేవి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ఆరోగ్య కార్యక్రమాలు. 

Also Read: హాస్పిటల్‌లో రజినీకాంత్.. ఆందోళనలో అభిమానులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Embed widget