By: ABP Desam | Updated at : 17 Nov 2021 03:20 PM (IST)
Edited By: Murali Krishna
పాకిస్థాన్కు గట్టి బదులిచ్చిన భారత్
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్కు మరోసారి గట్టి బదులిచ్చింది భారత్. ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్ వాదనను తిప్పికొట్టింది. సీమాంత ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ తమ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, శిక్షణ, మద్దతు ఇస్తుందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఐరాసలోని భారత శాశ్వత మిషిన్లోని కౌన్సిలర్ డాక్టర్ కాజల్ భట్ అన్నారు.
#WATCH | Counsellor/Legal Adviser at India's Permanent Mission to the UN Dr Kajal Bhat in a strong response slamming Pakistan for again raking up the Kashmir issue at the UNSC pic.twitter.com/AmbBMFTIU1
— ANI (@ANI) November 16, 2021
ముందు ఖాళీ చేయండి..
జమ్ముకశ్మీర్ ప్రాంతానికే చెందిన కాజల్ భట్.. పాకిస్థాన్కు మరో అంశంపైనా భారత్ వైఖరిని స్పష్టం చేశారు.
Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'
Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
TS LAWCET Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!
Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం
Nellore Police: సైబర్ నేరాలు బారిన పడకుండా ఉండాలంటే ఇవి పాటించండి - నెల్లూరు పోలీసులు
Breaking News Live Telugu Updates: మంగళగిరి మండలం ఆత్మకూరులో చిట్టీ వ్యాపారి ఇంటిపై దాడి
Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?
V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్
Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు
NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?
KCR : బీజేపీ వల్లే సమస్యలు - తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కేసీఆర్ పిలుపు !