అన్వేషించండి

Medical Education: స్థానిక భాషల్లో వైద్య విద్య - ప్రధాని మోదీ కీలక ప్రకటన

Prime Minister Modi: స్థానిక భాషల్లో వైద్య విద్య అందిస్తామని ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ ఇంగ్లిష్‌లో మాత్రమే మెడిసిన్ అందుబాటులో ఉంది.

Prime Minister Modi announced that medical education will be provided in local languages: మెడిసిన్ చదలవాలంటే ఖచ్చితంగా ఇంగ్లిష్‌లోనే. కనీసం హిందీలో కూడా మెడిసిన్ అందుబాటులో లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ స్థానిక భాషల్లో మెడిసన్ చదువుకునేలా అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ వైద్య విద్యను అందిస్తామని చెబుతున్నారు. బీహార్‌లోని దర్బంగాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే లక్షకుపై ఎంబీబీఎస్ సీట్లను పెంచామని రాబోయే రోజుల్లో మరో 75వేల సీట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. 

మధ్యప్రదేశ్‌లో హిందీ మీడియం ఎంబీబీఎస్ పుస్తకాల ఆవిష్కరణ 

స్థానిక భాషలో వైద్య విద్య ప్రకటనను ప్రధాని మోదీ గతంలోనూ చేశారు. భారత నూతన విద్యా విధానం ప్రకారం భారతీయ భాషల్లో సాంకేతిక, వైద్య కోర్సుల బోధనను చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం  వైద్య పాఠ్య పుస్తకాలను  హిందీలో విడుదల చేసింది. మధ్య ప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాల్లో భాగంగానే ఈ పుస్తకాలు విడదల చేశారు.   

Also Read:  ఎలోన్ మస్క్, వివేక్‌ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు- కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్

తెలుగు, తమిళ, కన్నడ మీడియాల్లోనూ మెడిసిన్ 

తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్యా బోధన చేయాలనే డిమాండ్ చేస్తోంది. ఇంగ్లిషులో కంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే ఆలోచించడం, మననం చేయడం,  హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం  సులభమని నిపుణులు మొదటి నుంచి చెబుతున్నారు. మాతృభాషలో సాంకేతిక కోర్సులను చాలా దేశాల్లో బోధిస్తున్నారు. జపాన్‌లో జపనీస్‌ భాషలోనే విద్య అంతా సాగుతుంది.అక్కడ ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఉండదు. కానీ జపాన్   సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో మంచి విజయం సాధించందది.  చైనా, రష్యా, జర్మనీ కూడా తమతమ భాషల్లోనే సాంకే తిక విద్యలను బోధిస్తున్నాయి.    

Also Read: రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?

కొన్ని సమస్యలూ ఉంటాయంటున్న నిపుణులు                      

ప్రస్తుతం  భారతదేశంలో 600కుపైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. స్థానిక భాషలను ప్రవేశ పెడితే ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు పెద్దగా అవకాశం ఉండదు. ఒక్క మెడిసిన్‌లోనే కాకుండా ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని గతంలో కేంద్రం  ప్రకటించింది.  తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాష ల్లోకి ఇంజినీరింగ్‌ పుస్తకాలను అనువదించే ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రకటించారు కాబట్టి వచ్చే రెండు, మూడేళ్లలో భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.                                   

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget