అన్వేషించండి

India Pak At UNGA: భారత్‌ను అనే అర్హత మీకు లేదు, ముందు ఆ తప్పులు సరిదిద్దుకోండి - యూఎన్‌జీఏలో పాక్‌కు చురకలు

India Pak At UNGA: భారత్‌పై పాకిస్థాన్ తప్పుడు ఆరోపణలు చేయటంపై భారత దౌత్యవేత్త మండిపడ్డారు.

India Pak At UNGA: 

ఉగ్రవాదంపై దృష్టి పెట్టండి: భారత దౌత్యవేత్త

యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)వేదికగా పాకిస్థాన్ మరోసారి భారత్‌పై విషం చిమ్మేందుకు ప్రయత్నాలు చేసింది. దీన్ని భారత్ చాలా గట్టిగా తిప్పికొట్టింది. భారత్‌లోని మైనార్టీల గురించి ప్రస్తావించారు పాకిస్థాన్ పీఎం షెజబాజ్ షరీఫ్. ఇదే సమయంలో కశ్మీర్‌ విషయంపైనా మాట్లాడారు. ఆరోపణలు చేసే ముందు ఓ సారి ఆలోచించాలని భారత దౌత్యవేత్త మిజిటో వింటో గట్టిగా బదులిచ్చారు. జమ్ము, కశ్మీర్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయటం మానేసి...పాకిస్థాన్‌లోని ఉగ్రవాదాన్ని అణిచివేయటంపై దృష్టి పెట్టాలని అన్నారు. "పాక్ పీఎం యూఎన్‌జీఏ అసెంబ్లీని వేదికగా మార్చుకుని భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు. భారత్‌పై కఠిన చర్యలు  తీసుకోవాల్సిందేనన్న విద్వేషాన్ని పాకిస్థాన్‌లో పెంచేందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా దీన్ని అంగీకరించవు" అని మిజిటో వింటో అన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి ప్రభుత్వం తరపున సహకారం అందుతోందంటూ విమర్శించారు. పొరుగు దేశాలతో భారత్ శాంతి కోరుకుంటుందని, ముంబయి ఉగ్రదాడులు సహా మరి కొన్ని దారుణాలకు పాల్పడే వారికి భారత్‌ ఆశ్రయం కల్పించదని పాక్‌కు చురకలు అంటించారు. మైనార్టీలపై హింస గురించి మాట్లాడుతూ..పాకిస్థాన్‌లో జరుగుతున్న ఘటనలను ప్రస్తావించారు.

క్రాస్ బార్డర్ టెర్రరిజం

పాక్‌లో హిందు, సిక్‌, క్రిస్టియన్‌ మతాలకు చెందిన అమ్మాయిలను బలవంతంగా పాకిస్థానీలుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాథమిక హక్కుల్ని కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశం...భారత్‌పై విమర్శలు చేయటమేంటని ప్రశ్నించారు. పొరుగు దేశాలతో సరిహద్దు తగాదాలు పెట్టుకునే పాక్‌ ఇలా మాట్లాడటం సరి కాదని తేల్చి చెప్పారు. భారత్‌లో శాంతి మాత్రమే కోరుకుంటారని, అందుకు తగ్గట్టుగానే సరిహద్దు భద్రతను పెంచుతున్నామని చెప్పారు. అయితే...పాకిస్థాన్‌ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఆపేస్తే...ఇంకా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకు ముందు పాక్ పీఎం భారత్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. కశ్మీర్‌ను హిందూ మెజార్టీ ప్రాంతంగా మార్చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు దీనికి కౌంటర్‌గానే మిటిజో వింటో గట్టి సమాధానమిచ్చారు. 

Also Read: Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!

Also Read: Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video

టాప్ హెడ్ లైన్స్

Wayanad Tunnel Landslide: వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Captain Cool MS Dhoni Birthday: లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget