అన్వేషించండి

Parliament Monsoon Session: 'మోదీజీ.. పార్లమెంటుకు వచ్చి మా సమస్యలు వినండి'

పెగాసస్ వివాదం, రైతుల ఉద్యమం సహా పలు అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ కు రావాలని విపక్షాలు కోరాయి. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

వచ్చేవారం పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పలు సమస్యలపై చర్చించేందుకు, విపక్షాల గళం వినేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సభకు రావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ మూడు నిమిషాల నిడివి గల ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

'మిస్టర్ మోదీ.. మా గళాన్ని వినండి' అంటూ ఓబ్రియన్ ప్రధానిని కోరారు. ఈ వీడియోలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన, టీఆర్ఎస్, డీఎమ్ కే, సీపీఐ(ఎమ్), ఆర్ జేడీ, ఎన్ సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన సభ్యులు పలు సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పెగాసస్ వివాదం, సాగు చట్టాలపై రైతుల పోరాటం, నిత్యవసర సరుకుల ధరల పెంపు, పెరుగుతున్న అత్యాచార కేసులపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రంలో మోదీ సర్కార్ ను ఎదిరించేందుకు విపక్షపార్టీలన్నీ కలిసి రావాలని టీఎమ్ సీ మరోసారి ఈ వీడియోతో పార్టీలను కోరింది. అయితే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజే మోదీ సభకు హాజరయ్యారు. కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.

ఆ తర్వాత నుంచి సభ కార్యకలాపాలను విపక్ష నేతలు అడ్డుకుంటున్నారు. ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వం.. భారత్ లోని జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయనాయకుల ఫోన్ లను పెగాసస్ స్పైవేర్ తో ట్యాప్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై చర్చించాలని కోరుతున్నారు.

జులై 19న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 13న ముగుస్తాయి. ఈసారి మొత్తం 19 రోజులు సభ నడుస్తోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా సమావేశాల నిర్వహణను కట్టుదిట్టంగా చేశారు. కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. భౌతిక దూరాం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. 

సాధారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై మూడో వారంలో మొదలై ఆగస్టు 15 కన్నా ముందే పూర్తవుతాయి. అయితే గత ఏడాది కరోనా కారణంగా సెప్టెంబర్ లో మొదలయ్యాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Air India Wifi : ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్.. దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ - దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Embed widget