అన్వేషించండి

Mukesh Ambani : బాధ్యతలన్నీ తీరిపోయాయి - ముకేష్ , నీతా అంబానీల రిలాక్స్‌డ్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?

Nita and Mukesh Ambani : ప్రపంచ కుబేరుల్లో ఒకరయిన ముఖేష్ అంబానీ ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. ఎలా అంటే.. సతీమణితో కలిసి రోడ్డుపై నడుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Nita and Mukesh Ambani seen enjoying quiet night stroll with minimal security  :  ముఖేష్ అంబానీ తన సతీమణి నీతా అంబనీతో కలిసి రోడ్డుపై అలా నడుచుకూంటూ..కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం ఎవరైనా చూసి ఉంటారా?.  అంత తీరిక వారికి ఎక్కడ ఉంటుందని అనుకుంటారు.  అది నిజమే. కానీ వారు ఇప్పుడు తీరిక చేసుకుని చిన్న చిన్న ఆనందాలను వెదుక్కుంటున్నారు. సాధారణంగా  సతీమణితో కలిసి అలా వీధుల్లో వాకింగ్ కు వెళ్లి  మాట్లాడుకుంటూ ఏదో ఓ స్ట్రీట్ ఫుడ్ తిని రావడం మధ్యతరగతి ప్రజలకు అలవాటు. అలాంటి చిన్న చిన్న ఆనందాన్ని ఇంత కాలం కోల్పోయానని అనుకున్నారేమో కానీ.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఇప్పుడు అదే చేస్తున్నారు.   

పెద్దగా సెక్యూరిటీ లేకండా ముఖేష్, నీతా అంబానీ మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళ్తున్న  దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవి ముంబైలో కాదు. స్విట్జర్లాండ్‌లో . అలా రాత్రి పూట వ్యాహ్యాళికి వెళ్లినట్లుగా వాకింగ్ చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambani Family (@ambani_update)

 

అంబానీ  కుటంబం తమ సెలవుల్ని  .. యూరప్ లో గడపడానికి ఎక్కువ  ప్రాధాన్యం ఇస్తారు.తరచూ వారు స్విట్జర్లాండ్ కు ప్రయాణిస్తూంటారు. అక్కడి అత్యంత లగ్జరీ రిసార్టుల్లో గడుపుతూంటారని  చెబుతూంటారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా సిట్జర్లాండ్ లోనే  నిర్వహించారు.                              

ఇటీవల చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన ముఖేష్ అంబానీ  ఫ్యామిలీ బాధ్యతలన్నీ తిరిపోవడంతో రిలాక్స్ అవుతున్నారు. పిల్లలు చేతికి అంది రావడంతో రిలయన్స్ లో వారికి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు చైర్మన్ గా కీలక అంశాలనే చూస్తున్నారు. దీంతో కుటుంబంకోసం సమయం కేటాయించి సతీమణితో కలిసి సరదాగా గడుపుతున్నారని చెప్పుకుంటున్నారు.                                            

ముకేష్ అంబానీ ఇప్పుడు ఆసియాలోని కుబేరుల్లో  ఒకరు.  రిలయన్స్ కంపెనీని ఓ స్థాయికి తీసుకెళ్లడానికి ఆయన దశాబ్దాల పాటు రేయింబవళ్లు కష్టపడ్డారు.  కంపెనీలను ఉన్నత స్థానంలో ఉంచారు. ఇప్పుడు రిలయన్స్ తో పాటు జియో బ్రాండ్లు అతి  విలువైన బ్రాండ్లుగా నిలిచాయి. అప్పులు లేని కార్పొరేట్ కంపెనీగా రిలయన్స్ మారింది.                                  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget