అన్వేషించండి

Lok Sabha Elections 2024: ఎగ్జిట్ పోల్ డిబేట్ లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం, కారణం ఇదే !

Lok Sabha Elections 2024: ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ నేత పవన్ ఖేడా ట్విట్టర్లో కాంగ్రెస్ పెద్ద ల నిర్ణయాన్ని ప్రకటించారు.

Lok Sabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. అంతకుముందు దేశవ్యాప్తంగా ఆరు దశల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఏడవ  దశ ఓటింగ్ తర్వాత శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పెద్ద ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి టీవీ ఛానళ్లలో చర్చలో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. జూన్ 1న ఎగ్జిట్ పోల్‌కు సంబంధించిన టెలివిజన్ ఛానెళ్లలో చర్చల్లో పాల్గొనబోమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. జూన్ 4 నుంచి జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుందని పార్టీ మీడియా విభాగం అధినేత పవన్ ఖేడా ప్రకటించారు.  ఫలితాలకు ముందు (జూన్ 4) ఊహాగానాలలో మునిగిపోవాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని, పవన్ ఖేడా ట్విట్టర్ లో రాబోయే ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పాల్గొనకూడదనే పార్టీ నిర్ణయంపై పార్టీ ప్రకటనను రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా పవన్ ఖేడా మాట్లాడుతూ, 'ఓటర్లు తమ ఓటు వేశారు. ఓటింగ్ ఫలితాలను మిషన్ లలో లాక్ చేశారు. జూన్ 4న ఫలితాలు అందరి ముందుకు రానున్నాయి.  ఫలితాలు వెలువడకముందే డిబేట్లలో పాల్గొని టీఆర్‌పీ గేమ్‌ ఆడడం కాంగ్రెస్‌ దృష్టిలో సమర్థనీయం కాదు. జూన్ 4 నుంచి మళ్లీ చర్చలో కాంగ్రెస్ పార్టీ సంతోషంగా పాల్గొంటుంది’ అన్నారు. శనివారం నాటికి చివరి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తికానున్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎగ్జిట్ పోల్‌కు సంబంధించి ఈసీ  సూచనలు
ఎలక్ట్రానిక్, ప్రింట్, ఇతర అన్ని రకాల ప్రచార మాధ్యమాలకు ఎన్నికల సంఘం ప్రత్యేక సూచనలు చేసింది. శనివారం లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే వారు ఎగ్జిట్ పోల్‌లను ప్రసారం చేయవచ్చు. 18వ లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గత మార్చిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను కమిషన్ ఉదహరించింది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు అన్ని మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రచారం చేయకుండా నిషేధం ఉంటుందని తెలిపింది. శనివారం సాయంత్రం 6:30 గంటల వరకు అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ ప్రచారంపై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  

57లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
 లోక్‌సభ ఎన్నికల చివరి దశ, ఏడు రాష్ట్రాలు,  ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఈ దశలో బీహార్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పోలింగ్ జరుగుతోంది. ఈ దశ ఓటింగ్‌తో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన అన్ని దశల ఎన్నికల ఓటింగ్ పూర్తవుతుంది.  ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని స్థానాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే 486 లోక్‌సభ స్థానాలకు 6 దశల్లో ఓటింగ్ జరిగింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Embed widget