అన్వేషించండి

UttarPradesh News : యూపీలో అన్ని హోటల్స్‌లో ఇక సీసీ కెమెరాలు తప్పని సరి - ఆహారంలో ఉమ్మి వేయకుండా చెక్ పెట్టేందుకే !

Hotels : వంట పూర్తయిన తర్వాత కస్టమర్లకు సర్వ్ చేసే ముందు ఉమ్మి వేయడం, మరో రకంగా మలినం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటివి జరగకుండా యూపీ ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది.

Masks  Gloves  CCTV and More Uttar Pradesh Eateries : ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన అంశాల్లో ప్రతీ సారి వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. నిజమో.. ఫేకో తెలియదు కానీ.. కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ప్రభుత్వం కూడా వాటిని  కట్టడి చేయడానికి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అసలేం జరిగిందంటే ...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉమ్మి కలిపే వీడియోలు

యూపీలో ప్రతి ఏడాది సంప్రదాయంగా కన్వర్ యాత్ర జరుగుతుంది. దీన్ని కావడి యాత్రగా చెప్పుకోవచ్చు. యూపీలోని హిందువులు కాలినడకన గంగాజలాన్ని  కావడి ద్వారా తీసుకుని  వచ్చి తమ గ్రామాల్లో శివాలయాల్లో అభిషేకం  చేస్తారు. ఈ కావడి యాత్ర కాలినడకన జరుగుతుంది. ఈ దారిలో పెద్ద ఎత్తున హోటల్స్ ఉంటాయి. వీటిలో ముస్లింలు కూడా యజమానులు ఉంటారు. వారు ఆహారాన్ని తయారు చేసిన తర్వాత మలినం చేస్తారని..హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీస్తారన్న ప్రచారం జరిగింది. పైగా వారి హోటళ్లకు హిందువుల పేర్లు ఉంటాయి. 

తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

ఆహారాన్ని అపవిత్రం చేయకుండా చర్యలు తీసుకున్న యూపీ ప్రభుత్వం

సోషల్ మీడియాలో వడ్డించడానికి సిద్ధమయ్యే ఆహారంలో ఉమ్మి వేయడం.. ఇతర పదార్ధాలను మలినం చేస్తున్న వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్ అయ్యాయి. ఇలా వడ్డించే ముందు ఉమ్మి వేయడం అనేది వాళ్ల సంప్రదాయమని ప్రచారం కూడా చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని చాలా సార్లు ప్రకటించారు. అయనా హిందువుల్లో అనుమానాలు తొలగలేదు. అందుకే యూపీ ప్రభుత్వం హోటల్స్‌కు కొన్ని నిబంధనలు ప్రకటించింది.  అ ప్రకారం.. హోటల్స్‌లో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు పెట్టాలి. అలాగే ఆహారాన్ని తయారు చేసేవారు, వడ్డించేవారు తప్పనిసరిగా మాస్కులు పెట్టు్కోవాలి. అలా గ్లవ్స్ కూడా తప్పనిసరిగా ఉపయోగించాలి.  

హాల్‌లో రక్తపు మరకలు, ప్రిడ్జ్‌లో బాడీ పార్ట్స్‌- సంచలనం సృష్టించిన బెంగళూరు కేసులో పురోగతి

గతంలో హోటళ్ల బోర్జులపై యజమానుల పేర్లు రాయాలని ఆదేశింంచి యోగి సర్కార్              

ఈ రూల్స్ ను హోటల్స్ అసోసియేషన్లు కూడా సమర్థించాయి. వినియోగదారులకు నమ్మకం కలిగించేలా తాము వ్యవహరిస్తామని ప్రకటించాయి. గతంలో యూపీ ప్రభుత్వం హోటల్ బోర్జులపై యజమానుల పేర్లు రాయాలని ఆదేశించింది. హోటల్ పేరు హిందువు పేరుతో ఉండి.. యజమాని మాత్రం ముస్లిం అయితే తెలిసిపోతుందని ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.                                                                                      

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Nara Lokesh: 'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Tanikella Bharani : పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
India vs Bangladesh 2nd Test: భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
Death Sentence: 21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
Embed widget