అన్వేషించండి

UttarPradesh News : యూపీలో అన్ని హోటల్స్‌లో ఇక సీసీ కెమెరాలు తప్పని సరి - ఆహారంలో ఉమ్మి వేయకుండా చెక్ పెట్టేందుకే !

Hotels : వంట పూర్తయిన తర్వాత కస్టమర్లకు సర్వ్ చేసే ముందు ఉమ్మి వేయడం, మరో రకంగా మలినం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటివి జరగకుండా యూపీ ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది.

Masks  Gloves  CCTV and More Uttar Pradesh Eateries : ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన అంశాల్లో ప్రతీ సారి వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. నిజమో.. ఫేకో తెలియదు కానీ.. కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ప్రభుత్వం కూడా వాటిని  కట్టడి చేయడానికి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అసలేం జరిగిందంటే ...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉమ్మి కలిపే వీడియోలు

యూపీలో ప్రతి ఏడాది సంప్రదాయంగా కన్వర్ యాత్ర జరుగుతుంది. దీన్ని కావడి యాత్రగా చెప్పుకోవచ్చు. యూపీలోని హిందువులు కాలినడకన గంగాజలాన్ని  కావడి ద్వారా తీసుకుని  వచ్చి తమ గ్రామాల్లో శివాలయాల్లో అభిషేకం  చేస్తారు. ఈ కావడి యాత్ర కాలినడకన జరుగుతుంది. ఈ దారిలో పెద్ద ఎత్తున హోటల్స్ ఉంటాయి. వీటిలో ముస్లింలు కూడా యజమానులు ఉంటారు. వారు ఆహారాన్ని తయారు చేసిన తర్వాత మలినం చేస్తారని..హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీస్తారన్న ప్రచారం జరిగింది. పైగా వారి హోటళ్లకు హిందువుల పేర్లు ఉంటాయి. 

తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

ఆహారాన్ని అపవిత్రం చేయకుండా చర్యలు తీసుకున్న యూపీ ప్రభుత్వం

సోషల్ మీడియాలో వడ్డించడానికి సిద్ధమయ్యే ఆహారంలో ఉమ్మి వేయడం.. ఇతర పదార్ధాలను మలినం చేస్తున్న వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్ అయ్యాయి. ఇలా వడ్డించే ముందు ఉమ్మి వేయడం అనేది వాళ్ల సంప్రదాయమని ప్రచారం కూడా చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని చాలా సార్లు ప్రకటించారు. అయనా హిందువుల్లో అనుమానాలు తొలగలేదు. అందుకే యూపీ ప్రభుత్వం హోటల్స్‌కు కొన్ని నిబంధనలు ప్రకటించింది.  అ ప్రకారం.. హోటల్స్‌లో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు పెట్టాలి. అలాగే ఆహారాన్ని తయారు చేసేవారు, వడ్డించేవారు తప్పనిసరిగా మాస్కులు పెట్టు్కోవాలి. అలా గ్లవ్స్ కూడా తప్పనిసరిగా ఉపయోగించాలి.  

హాల్‌లో రక్తపు మరకలు, ప్రిడ్జ్‌లో బాడీ పార్ట్స్‌- సంచలనం సృష్టించిన బెంగళూరు కేసులో పురోగతి

గతంలో హోటళ్ల బోర్జులపై యజమానుల పేర్లు రాయాలని ఆదేశింంచి యోగి సర్కార్              

ఈ రూల్స్ ను హోటల్స్ అసోసియేషన్లు కూడా సమర్థించాయి. వినియోగదారులకు నమ్మకం కలిగించేలా తాము వ్యవహరిస్తామని ప్రకటించాయి. గతంలో యూపీ ప్రభుత్వం హోటల్ బోర్జులపై యజమానుల పేర్లు రాయాలని ఆదేశించింది. హోటల్ పేరు హిందువు పేరుతో ఉండి.. యజమాని మాత్రం ముస్లిం అయితే తెలిసిపోతుందని ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.                                                                                      

 

టాప్ హెడ్ లైన్స్

EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget