అన్వేషించండి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక అధికారం కేంద్రానిదే, లోక్‌సభలో బిల్లుకి ఆమోదం

CEC Bill: లోక్‌సభలో సీఈసీ బిల్లుకి ఆమోదం లభించింది.

CEC Bill Passed:

బిల్లు ఆమోదం..

లోక్‌సభలో మరో కీలక బిల్లు ఆమోదం పొందింది. Chief Election Commissioner తో పాటు ఇతర ఎన్నికల అధికారుల నియామకానికి ఉద్దేశించిన బిల్లుని సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. రాజ్యసభలో ఇప్పటికే ఆమోదం పొందగా..ఇప్పుడ లోక్‌సభలోనూ లైన్ క్లియర్ అయింది. ఇవాళ్టితో (డిసెంబర్ 21) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈలోగా తాము అనుకున్న అన్ని కీలక బిల్స్‌నీ ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే...ప్రతిపక్ష ఎంపీలు లేకుండానే ఇవి ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం జరిగిపోయాయి. డిసెంబర్ 12న ఈ బిల్‌ని ప్రవేశపెట్టినప్పుడే ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. తీవ్రంగా వ్యతిరేకించారు. ఆగస్టు 10వ తేదీనే ఈ బిల్లుకి సంబంధించిన కీలక వివరాలు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్‌ని ( Chief Election Commissioner Bill 2023) నియమించే అధికారం ఇకపై పూర్తిగా కేంద్రానికే ఉంటుంది. అయితే...ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎన్నుకోవాలని, ఆ కమిటీకి మాత్రమే ఈ అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఈ విషయంలో ఓ చట్టం చేసేంత వరకూ ఇదే పద్ధతి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్లుగా ఎవరు ఎన్నికైనా సరే..వాళ్లకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ే

చీఫ్ జస్టిస్ లేకుండానే..

అయితే ఈ కమిటీలో చీఫ్ జస్టిస్‌ కూడా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. చీఫ్ జస్టిస్‌ జోక్యం లేకుండానే ఎలక్షన్ కమిషనర్‌ని ఎన్నుకునేలా కొత్త బిల్లు రూపొందించింది. ఈ బిల్లులో మరో కీలకమైన అంశం ఉంది. సాధారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కానీ ఇతరత్రా ఎన్నికల అధికారులు కానీ తమ పదవీకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు అవి వివాదాస్పదమవుతాయి. అలాంటి నిర్ణయాలపై లీగల్‌గా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కానీ...కేంద్రం రూపొందించిన బిల్లులో మాత్రం వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయభద్రత కల్పించేలా ప్రొవిజన్స్ పెట్టారు. ఈ అధికారులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ చేయడంపై ఆంక్షలు విధించింది కొత్త బిల్లు. ఇదే వివాదాస్పదమవుతోంది. పలువురు ఎంపీలు ఈ బిల్లుపై సానుకూలంగా స్పందించారు. AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం అసహనం వ్యక్తం చేశారు. కేవలం కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని పెంచుకోడానికే ఈ బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. కేంద్రన్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. 

Also Read: Lok Sabha Security Breach: CISF భద్రతా వలయంలో పార్లమెంట్, దాడి ఘటనతో హోంశాఖ కీలక నిర్ణయం

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
CJP Protest: రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget