అన్వేషించండి

Tamil Nadu Lockup Death Issue: తమిళనాడు ప్రభుత్వానికి పెను సమస్యగా మారిన లాకప్ డెత్ - పోలీసులు కొట్టి చంపిన వీడియో వైరల్ - రాక్షసులే!

TamilNadu: తమిళనాడులో అజిత్ కుమార్ అనే యువకుడి లాకప్ డెత్ అంశం కలకలం రేపుతోంది. డీఎంకే ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

LockUp death:తమిళనాడులో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ యువకుడ్ని పోలీసులు కొట్టి చంపిన అంశం దీనికి కారణం.  శివగంగా జిల్లాలోని మదపురం కాళీఅమ్మన్ ఆలయంలో గార్డుగా పనిచేస్తున్న 27 ఏళ్ల అజిత్ కుమార్ ను పోలీసులు కొట్టిచంపేశారు.  ఒక మహిళ తన కారులో 80 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని  అతనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో చనిపోయాడు. పోలీసులు లాఠీలతో చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

పోలీసులు  ఎఫ్‌ఐఆ చోరీ అయిన ఆభరణాలను దాచిన గోశాల వద్ నుంచి ద తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ మరణించాడని పేర్కొన్నారు. అజిత్ శరీరంపై 44 గాయాలు ఉన్నాయని గుర్తించారు.  మిర్చి పొడి అతని వీపు, నోటి, చెవులపై రాసినట్లు తేలింది. కుటుంబసభ్యులు పోలీసులే చంపేశారని చెప్పి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు  ఈ గాయాలు తీవ్రమైన హింసను సూచిస్తాయని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.  అజిత్‌ను "తీవ్రవాది"గా ఎందుకు చూశారని, ఆయుధాలు లేని వ్యక్తిపై ఇంత హింసను ఎందుకు ఉపయోగించారని పోలీసులను ప్రశ్నించింది. ఈ ఘటనను "రాష్ట్రం తన సొంత పౌరుడిని చంపింది" అని  వ్యాఖ్యానించింది. 

తీవ్రమైన విమర్శలు రావడంతో  సీఎం ఎం.కె. స్టాలిన్ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని సిఫారసు చేశారు.  అజిత్ తల్లికి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐదుగురు పోలీసు సిబ్బంది అరెస్టయ్యారు, ఎస్పీని బదిలీ చేశారు.  కానీ హైకోర్టు ఈ చర్యలు సరిపోవని తెలిపింది. డీఎంకే ప్రభుత్వం హయాంలో 24 లాకప్ డెత్‌లు జరిగాయని, తమిళనాడును "లాకప్ డెత్‌ల మాతృభూమి"గా మార్చిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.    

తమిళనాడులో లాకప్ డెత్‌లు, ముఖ్యంగా అజిత్ కుమార్ (2025), జయరాజ్-బెనిక్స్ (2020), విగ్నేష్ (2022) కేసులు, పోలీసు హింస, జవాబుదారీతనం లేకపోవడం వంటి సమస్యలను తెరపైకి తెచ్చాయి.  అజిత్ కుమార్ కేసులో సీబీఐ విచారణ, హైకోర్టు జోక్యం ఉన్నప్పటికీ ప్రజల్లో అసహనం పెరుగుతోంది.  ఈ ఘటనలు రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలను రేకెత్తించాయి, మానవ హక్కుల అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.                           

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget