అన్వేషించండి

ABP Southern Rising Summit: వేర్వేరు పార్టీలు అయితే ఆత్మీయంగా పలకరించుకోకూడదా ? - ఏబీపీ సమ్మిట్‌లో కేటీఆర్, రామ్మోహన్‌నాయుడు మధ్య ఏం జరిగింది ?

Southern Rising Summit: రాజకీయ నాయకులు వేర్వేరు పార్టీల్లో ఉంటే ఆత్మీయంగా పలకరించుకోకూడదా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రారంభమయింది. దీనికి కారణం కేటీఆర్, రామ్మోహన్ పలకరింపులే.

KTR Rammohan Naidu:  ఏబీపీ నెట్ వర్క్ హైదరాబాద్‌లో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ హాట్ టాపిక్ గా మారింది. విభిన్న రంగాల నుంచి ఉద్దండులైన వారు చర్చల్లో పాల్గొన్నారు. రాజకీయ రంగం నుంచి కేటీఆర్, రామ్మోహన్ నాయుడు విడివిడిగా చర్చల్లో పాల్గొన్నారు. మొదట రామ్మోహన్ నాయుడు తన అభిప్రాయాలను చెప్పిన తర్వాత వెళ్తున్న సమయంలో కేటీఆర్ సమ్మిట్ జరుగుతున్న వేదిక వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ .. రామ్మోహన్ నాయుడును అభినదించారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. 

రామ్మోహన్ నాయుడు పదవి చేపట్టిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడం కుదరలేదని ఇప్పుడు నేరుగా చెప్పానని కేటీఆర్ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. 

అయితే ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం కొంత మంది నెటిజన్లు అన్ని పార్టీల నేతలు ఏం జరిగినా బాగానే ఉంటారని  బయట కార్యకర్తలే కొట్టుకంటూ ఉంటారని ఇక నుంచి వారు కూడా మారాలని నిట్టూర్పువిడుస్తూ పోస్టులు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా టీడీపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన వారు పొట్టపొట్టున తిట్టుకుంటున్నారు. వారి వారి కుటుంబాలనే కాదు.. వారి అధినేతల కుటుంబాలను కూడా ఫోటోలను మార్ఫింగ్ చేసి తిట్టుకుంటున్నారు. తాము ఇలా తిట్టుకుంటున్నాం కాబట్టి నేతలు కూడా కలవకూడదని వారి లాజిక్. 

నిజానికి రాజకీయ నేతలు బయట ఎన్ని  విమర్శలు చేసుకున్నా వ్యక్తిగత సంబంధాల విషయంలో మాత్రం కాస్త దగ్గరగానే ఉంటారు. రాజకీయ గొడవల్ని శత్రువులుగా చేసుకోరు. కానీ సోషల్ మీడియా సైన్యాలు మాత్రం శత్రువులుగా ఉండారని కోరుకుంటాయి.          

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
CM Chandrababu: '1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
'1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
IND Vs NZ 2nd Test: 12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్!
12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్!
Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన - డీజీపీ సీరియస్
తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన - డీజీపీ సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
CM Chandrababu: '1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
'1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
IND Vs NZ 2nd Test: 12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్!
12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్!
Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన - డీజీపీ సీరియస్
తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన - డీజీపీ సీరియస్
Laknavaram Lake Photos: ఫారిన్ ట్రిప్ వెళ్లలేకపోతున్నారా? మంచి టూరిజం స్పాట్ అందాల లక్నవరం ట్రిప్ ప్లాన్ చేయండి
ఫారిన్ ట్రిప్ వెళ్లలేకపోతున్నారా? మంచి టూరిజం స్పాట్ అందాల లక్నవరం ట్రిప్ ప్లాన్ చేయండి
YS Sharmila: జగన్ కోసం ఎంతో  చేశా -  ఇంత అన్యాయం చేస్తారా ? కంట తడి పెట్టుకున్న షర్మిల
జగన్ కోసం ఎంతో చేశా - ఇంత అన్యాయం చేస్తారా ? కంట తడి పెట్టుకున్న షర్మిల
Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
Priyanka Gandhi: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
Embed widget