అన్వేషించండి

Independence Day 2025: భారత్‌లో ఆగస్టు 14 రాత్రే ఇండిపెండెన్స్‌ డే జరుపుకునే పట్టణం గురించి తెలుసా?

Independence Day 2025: స్వాతంత్య్రదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం ఆగస్టు 14 రాత్రే జెండా ఎగురవేస్తారు.

Independence Day 2025: భారత్‌ దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15 అని ఠక్కున చెప్పేస్తారు. సెలబ్రేషన్స్‌ ఎప్పుడంటే కూడా ఆగస్టు 15 అని చెబుతాం. భారతదేశాన్ని చాలా కాలం పాలించిన బ్రిటిష్ వాళ్లు మనకు ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం ఇస్తున్నట్టు ప్రకటించారు. అందుకే అప్పటి నుంచి ఆగస్టు15న స్వాతంత్య్రం వచ్చినట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటాం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను గుర్తు చేసుకుంటాం. వారి ప్రసాదించిన స్వేచ్ఛను అనుభవిస్తూ వారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటాం. అందుకే ఆ రోజు భారతీయులందరూ జెండా ఎగురవేస్తారు  సంతోషంతో ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ మన దేశంలోని ఒక నగరం మాత్రం ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. ఆ నగరం గురించి తెలుసుకుందాం.

ఆగస్టు 14న ఎక్కడ జెండా ఎగురవేస్తారు

దేశంలో బిహార్ రాష్ట్రంలో పూర్ణియా అనే నగరం ఉంది, ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు రామేశ్వర్ ప్రసాద్ సింగ్ తన సహచరులతో కలిసి స్వాతంత్ర్య సమయంలో 1947 ఆగస్టు 15 కంటే ఒక రోజు ముందు, ఆగస్టు 14 అర్ధరాత్రి జెండాను ఎగురవేశారని చెబుతారు. అతను రాత్రి 12.01 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు మిఠాయిలు పంచి స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు. ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ  వేడుకలు చేశారు.  

ఇలా ఎందుకు జరుగుతుంది?

1947లో రాత్రి 12 గంటల ఒక నిమిషానికి రేడియోలో భారతదేశ స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు, రామేశ్వర్ సింగ్, రామరతన్ సాహ్, షంసుల్ హక్ కలిసి జెండా చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  రామేశ్వర్ ప్రసాద్ సింగ్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొంతకాలంగా ప్రజలు జెండా చౌక్ వద్ద జెండాను ఎగురవేస్తున్నారు. వాఘా సరిహద్దు తర్వాత పూర్ణియా దేశంలోనే చీకటి రాత్రిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఏకైక ప్రాంతమని ప్రజలు నమ్ముతారు. 

ఈ సంవత్సరం ఎన్నో స్వాతంత్య్ర  దినోత్సవం

భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిందని అందరికీ తెలుసు. సాధారణంగా లెక్కిస్తే, 2025లో 1947ని తీసివేస్తే 78 సంవత్సరాలు అవుతాయి. దీని ఆధారంగా, 2025లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారని ప్రజలు భావిస్తున్నారు, అయితే వాస్తవానికి మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1947 ఆగస్టు 15న జరుపుకున్నారు. కాబట్టి మొదటి సంవత్సరాన్ని సున్నాగా పరిగణించరు. ఇప్పుడు సంవత్సరానికి ఈ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈసారి 79వ స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Lok Sabha: బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
K Annamalai New Political Party: అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ
Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget