అన్వేషించండి

Independence Day 2025: భారత్‌లో ఆగస్టు 14 రాత్రే ఇండిపెండెన్స్‌ డే జరుపుకునే పట్టణం గురించి తెలుసా?

Independence Day 2025: స్వాతంత్య్రదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం ఆగస్టు 14 రాత్రే జెండా ఎగురవేస్తారు.

Independence Day 2025: భారత్‌ దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15 అని ఠక్కున చెప్పేస్తారు. సెలబ్రేషన్స్‌ ఎప్పుడంటే కూడా ఆగస్టు 15 అని చెబుతాం. భారతదేశాన్ని చాలా కాలం పాలించిన బ్రిటిష్ వాళ్లు మనకు ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం ఇస్తున్నట్టు ప్రకటించారు. అందుకే అప్పటి నుంచి ఆగస్టు15న స్వాతంత్య్రం వచ్చినట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటాం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను గుర్తు చేసుకుంటాం. వారి ప్రసాదించిన స్వేచ్ఛను అనుభవిస్తూ వారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటాం. అందుకే ఆ రోజు భారతీయులందరూ జెండా ఎగురవేస్తారు  సంతోషంతో ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ మన దేశంలోని ఒక నగరం మాత్రం ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. ఆ నగరం గురించి తెలుసుకుందాం.

ఆగస్టు 14న ఎక్కడ జెండా ఎగురవేస్తారు

దేశంలో బిహార్ రాష్ట్రంలో పూర్ణియా అనే నగరం ఉంది, ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు రామేశ్వర్ ప్రసాద్ సింగ్ తన సహచరులతో కలిసి స్వాతంత్ర్య సమయంలో 1947 ఆగస్టు 15 కంటే ఒక రోజు ముందు, ఆగస్టు 14 అర్ధరాత్రి జెండాను ఎగురవేశారని చెబుతారు. అతను రాత్రి 12.01 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు మిఠాయిలు పంచి స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు. ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ  వేడుకలు చేశారు.  

ఇలా ఎందుకు జరుగుతుంది?

1947లో రాత్రి 12 గంటల ఒక నిమిషానికి రేడియోలో భారతదేశ స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు, రామేశ్వర్ సింగ్, రామరతన్ సాహ్, షంసుల్ హక్ కలిసి జెండా చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  రామేశ్వర్ ప్రసాద్ సింగ్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొంతకాలంగా ప్రజలు జెండా చౌక్ వద్ద జెండాను ఎగురవేస్తున్నారు. వాఘా సరిహద్దు తర్వాత పూర్ణియా దేశంలోనే చీకటి రాత్రిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఏకైక ప్రాంతమని ప్రజలు నమ్ముతారు. 

ఈ సంవత్సరం ఎన్నో స్వాతంత్య్ర  దినోత్సవం

భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిందని అందరికీ తెలుసు. సాధారణంగా లెక్కిస్తే, 2025లో 1947ని తీసివేస్తే 78 సంవత్సరాలు అవుతాయి. దీని ఆధారంగా, 2025లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారని ప్రజలు భావిస్తున్నారు, అయితే వాస్తవానికి మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1947 ఆగస్టు 15న జరుపుకున్నారు. కాబట్టి మొదటి సంవత్సరాన్ని సున్నాగా పరిగణించరు. ఇప్పుడు సంవత్సరానికి ఈ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈసారి 79వ స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget