అన్వేషించండి

అజిత్ పవార్ కొత్త ఆఫీస్‌కి తాళం, కీస్ కనిపించక గందరగోళం - నేతల పడిగాపులు

Maharashtra NCP Crisis: ‌అజిత్ పవార్ కొత్త ఆఫీస్‌ తాళాలు కనిపించకుండా పోయాయి.

Maharashtra NCP Crisis: ‌

ఆఫీస్ బయటే అంతా.. 

మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు తరవాత NCPకి ఎవరు నాయకత్వం వహించాలన్న అంశంపై కన్‌ఫ్యూజన్ మొదలైంది. పార్టీ భవిష్యత్‌ ఏంటి..? అని అడిగితే "శరద్ పవార్" అని చాలా కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చారు శరద్ పవార్. అదే నమ్మకంతో పార్టీని నడిపిస్తారని NCP నేతలు చెబుతున్నారు. అయితే..అటు అజిత్ పవార్‌ గ్రూప్‌లోని ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ వర్గంలోకి వచ్చేశారు. రేపోమాపో శరద్ పవార్ కూడా మాతో కలుస్తారంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు కొంత మందిని హర్ట్ చేశాయి. ఇంకెంత మంది శరద్ పవార్‌ దగ్గరికి తిరిగి వెళ్లిపోతారో క్లారిటీ లేదు. అజిత్ పవార్ మాత్రం అప్పుడే కొత్త పార్టీ ఓపెనింగ్ వరకూ వెళ్లిపోయారు. కానీ ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. చాలా గ్రాండ్‌గా ఓపెనింగ్ చేద్దామని వెళ్లిన నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఆఫీస్‌ గేట్‌కి తాళం వేసి ఉంది. తాళాలు కనిపించకుండా పోయాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ గేట్ ముందే కుర్చీలు వేసుకుని చాలా సేపు పడిగాపులు కాశారు. కాసేపటి తరవాత కొంత మంది యువకులు వచ్చి ఆ తాళం పగలగొట్టారు. ఇక సమస్య తీరిపోయినట్టే అనుకుని లోపలికి వెళ్తే..అక్కడ రూమ్‌లకీ తాళం వేసి ఉంది. వాటి తాళాలూ మిస్ అయ్యాయి. ఈ బంగ్లా ఉద్దవ్ థాక్రేకి అత్యంత సన్నిహితంగా ఉండే అంబదాస్ ధాన్వేది. అంతకు ముందు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇదే ఆఫీస్‌ని వాడుకున్నారు ధాన్వే. కానీ...ఇప్పుడిదే ఆఫీస్‌ని అజిత్ పవార్ తీసుకున్నారు. 

ఇదీ కారణం..

అయితే ఈ బంగ్లాలో ఉండే ధాన్వే పీఏ...తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఫలితంగా..అజిత్ పవార్‌ వర్గంలోని నేతలంతా తెగ ఇబ్బంది పడిపోయారు. కొత్త ఆఫీస్‌ ఓపెనింగ్ రోజే ఏంటిదంతా అని అసహనానికి లోనయ్యారు. వెంటనే ఆ పీఏకి కాల్ చేశారు. కాసేపట్లోనే వచ్చి తాళాలిస్తానని చెప్పాక కానీ వాళ్లంతా ఊపిరి పీల్చుకోలేదు. అసలే కొందరు నేతలు శరద్ పవార్‌వైపు మొగ్గు చూపుతున్నారన్న టెన్షన్‌తో ఉన్న అజిత్ పవార్ వర్గానికి..ఈ అనుభవం మరింత టెన్షన్ పెట్టింది. రెండు వర్గాలూ తమదే అసలైన NCP అని తేల్చి చెబుతున్నాయి. శరద్ పవార్ మాత్రం తన పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరినీ తొలగించారు. బలనిరూపణ కోసం ఇప్పుడు శరద్ పవార్, అజిత్ పవార్ పోటీ పడుతున్నారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు అజిత్ పవార్. అయితే..కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమకు విషయం చెప్పకుండానే సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నట్టు సమాచారం. వీళ్లు ఒక్కసారిగా ఎదురు తిరిగి శరద్ పవార్‌వైపే వచ్చేస్తే...అజిత్ పవార్‌కి కష్టాలు తప్పవు. 

Also Read: Rat in Food: రెస్టారెంట్‌లో చికెన్ కర్రీ తినే ముందు జాగ్రత్త, ఎలుకలుంటాయ్ చూసుకోండి - వైరల్ వీడియో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget