అన్వేషించండి

Lady Constable: స్టూడెంట్‌గా కాలేజీకి వెళ్లి లేడీ కానిస్టేబుల్ అండర్ కవర్ ఆపరేషన్, చివరికి ఏమైందంటే

Lady Conistable Undercover Operation: ర్యాగింగ్ ను నియంత్రించడానికి మహిళా కానిస్టేబుల్ స్టూడెంట్ గా మారిపోయారు. 3 నెలలు శ్రమించి ఆధారాలు సేకరించి, స్టూడెంట్స్‌కు ర్యాగింగ్ సమస్య లేకుండా చేశారు.

ఉన్నత విద్య కోసం ఎన్నో కలలతో క్యాంపస్ లకు వెళ్ళే ఎంతో మంది విద్యార్థులకు ఎదురయ్యే చేదు అనుభవమే ర్యాగింగ్. అలాంటి ఓ క్యాంపస్ లో ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు భాధ పడుతుంటే ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. అందరిలాగే తాను బ్యాగ్ వేసుకొని విద్యార్థిగా కొన్ని నెలలపాటు రోజూ కాలేజీకి వెళ్లింది. స్నేహితులతో మాట్లాడుతూ, క్లాసులకు బంక్ కొడుతూ ర్యాగింగ్ కి సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఆ అండర్ కవర్ ఆపరేషన్ వివరాలిలా ఉన్నాయి..
మధ్యప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన 24 ఏళ్ల శాలిని చౌహాన్ అనే లేడీ కానిస్టేబుల్ ఇండోర్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ ను నియంత్రించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం అండర్ కవర్ ఆపరేషన్‌ మొదలుపెట్టారు శాలిని చౌహాన్. ఆమె మూడు నెలలకు పైగా కాలేజీ స్టూడెంట్ గా ఉంటూ ర్యాగింగ్ కు పాల్పడుతున్న 11 మంది సీనియర్ స్టూడెంట్ లను గుర్తించారు. రిపోర్ట్ ఇవ్వడంతో జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను మూడు నెలల పాటు కాలేజీ, హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు.
జూనియర్ స్టూడెంట్స్ ఫిర్యాదులు.. 
శాలిని ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం తరచూ విద్యార్థుల నుంచి ర్యాగింగ్ సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చేవి. మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులను విచిత్రమైన పనులు చెయ్యమని సీనియర్ స్టూడెంట్స్ వేధించేవారు. ర్యాగింగ్ చేసి వేధిస్తున్నారని ఎక్కడైనా చెబితే, మరింతగా హింసిస్తామని జూనియర్లను భయభ్రాంతులకు గురిచేసేవారు. దాంతో జూనియర్ స్టూడెంట్స్ ఫిర్యాదు చెయ్యడానికి ర ముందుకు వచ్చే వారు కాదని తెలిపారు. 
"మేము క్యాంపస్ లో తనిఖీ చెయ్యడానికి వెళ్ళాం. పోలీసులు అనే భయంతో మా బట్టలు చూసి విద్యార్థులు భయపడేవారు. ఫోన్ లో ఫిర్యాదు చేసిన వాళ్ల నంబర్ల కోసం ప్రయత్నించాం. కానీ సరైన వివరాలు మాకు లభించలేదు. చేసేదేమీలేక పాత పద్ధతిని అనుసరించాం. శాలిని ఇంకా మిగతా వాళ్ళను సాధారణ వ్యక్తుల్లా క్యాంపస్ దగ్గర తిరగమని, విద్యార్థులతో మాట్లాడమని చెప్పాం. అలా ర్యాగింగ్ కి సంబంధించిన వివరాలు సేకరించి జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ సమస్య నుంచి బయడపడేశామని" పోలీసు ఉన్నతాధికారి వివరించారు. 
కానిస్టేబుల్ శాలిని ఏమన్నారంటే.. 
ఈ ఘటనపై కానిస్టేబుల్ శాలిని మాట్లాడుతూ.. కెరీర్ లో ఇది తనకు కొత్త అనుభవం అని, అందరూ స్టూడెంట్స్ లాగ రోజు కాలేజీకి వెళ్లి , క్యాంటీన్ లో అందరితో మాట్లాడానని తెలిపారు. తన గురించి చెప్పడంతో, మిగతా స్టూడెంట్స్ వారి వివరాలతో పాటు సమస్యలు చెప్పేవాళ్లని వెల్లడించారు. మిమ్మల్ని విద్యార్థులు ఎప్పుడు అనుమానించలేదా అని అడగగా "నేను సాధారణ స్టూడెంట్ లా కనిపిచేల జాగ్రత్తలు తీసుకునేదాన్ని. కొన్నిసార్లు తనను సీనియర్ స్టూడెంట్స్ ప్రశ్నించగా.. వాటిని దాటవేసి వేరే అంశాల గురించి మాట్లాడేదాన్ని అని, ఎక్కువగా క్యాంటీన్ లో ఉండటంతో వాళ్ళు ఎక్కువ పట్టించుకునేవారు కాదు" అని తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: క్యాట్‌లో ఐపీఎస్ సునీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. సస్పెన్షన్ రద్దు పిటిషన్ కొట్టివేత!
క్యాట్‌లో ఐపీఎస్ సునీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. సస్పెన్షన్ రద్దు పిటిషన్ కొట్టివేత!
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి?
NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి?
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Embed widget