అన్వేషించండి

Governor vs Govt in Karnataka : కర్ణాటకలో గవర్నర్ వర్సెస్‌ ప్రభుత్వం; జీ రామ్‌జీ బిల్లుకు వ్యతిరేకంగా స్పీచ్‌ ఉందని చదివేందుకు థావర్ చంద్ గెహ్లాట్ నిరాకరణ

Governor vs Govt in Karnataka :కర్ణాటకలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు.

Governor vs Govt in Karnataka :ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఆ వైరస్ కర్ణాటకకు చేరింది. కర్ణాటకలో కూడా జీ రామ్ జి బిల్లు విషయంలో విభేదాలు మొదలయ్యాయి. జనవరి 22, 2026న కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ యూటీ ఖాదర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హెచ్‌కే పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సలీం అహ్మద్, బసవరాజ్ హోరట్టి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కోసం ఎదురు చూస్తున్నారు. గెహ్లాట్ సభకు చేరుకుని ప్రసంగ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. కానీ 2-4 లైన్లు చదివిన తర్వాత, ఆ స్పీచ్‌ను పక్కన పెట్టారు. అతను సభ నుంచి వెళ్లిపోయారు. బీకే హరిప్రసాద్ ఆయన్ని ఆపేందుకు ప్రయత్నించారు, కాని గవర్నర్ఆగలేదు.  

కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం

జనవరి 22 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం సిద్ధరామయ్యకు చాలా ప్రత్యేకమైనది. అయితే, దీనికి ముందు, థావర్ చంద్ గెహ్లాట్ అసెంబ్లీ, విధాన పరిషత్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి నిరాకరించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలలో మార్పులు అవసరమని గెహ్లాట్ అన్నారు. ఈ పరిణామం రాజ్యాంగ సంప్రదాయాలు, గవర్నర్ పాత్రపై కొత్త చర్చను లేవనెత్తింది. వాస్తవానికి, ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలోని మొత్తం 11 పేరాలపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే అంశాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించాలని గెహ్లాట్ అన్నారు, అయితే వాటిని తొలగించడానికి బదులుగా భాషలో పరిమిత మార్పులు చేయడానికి ప్రభుత్వం  అంగీకరించింది. 

ఇదే కారణంతో గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ముగించి సభ నుంచి వెళ్లిపోయారు.

మంత్రి పాటిల్ గెహ్లాట్‌ను కలిసి ఒప్పించారు

కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్ భవన్‌ను సందర్శించి గవర్నర్‌ను కలిసింది. ఆర్టికల్ 176(1) ప్రకారం గవర్నర్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తప్పనిసరి అని, ఈ ప్రసంగాన్ని మంత్రిమండలి తయారు చేస్తుందని మంత్రి పాటిల్ అన్నారు. ప్రసంగంలో ఏదైనా అభ్యంతరకరమైన భాష ఉంటే, ప్రభుత్వం దానిని సవరించవచ్చు, కాని మొత్తం పేరాను తొలగించడం ఆమోదయోగ్యం కాదు అన్నారు. 

తమిళనాడులో కూడా గవర్నర్ సభ నుంచి వెళ్ళిపోయారు

జనవరి 20న తమిళనాడులో ఇలాంటి సన్నివేశం చూశాం. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీలో వాకౌట్ చేశారు. సమావేశం మొదటి రోజునే గవర్నర్, ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమిళ గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ కోరగా, స్పీకర్ తిరస్కరించారు. జాతీయ గీతాన్ని అవమానించారని గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ravindra Kaushik: అసలైన ధురంధర్ రవీంద్ర కౌశిక్‌! నాటక రంగం నుంచి గూఢచారిగా మారిన బ్లాక్‌ టైగర్‌!
అసలైన ధురంధర్ రవీంద్ర కౌశిక్‌! నాటక రంగం నుంచి గూఢచారిగా మారిన బ్లాక్‌ టైగర్‌!
Raghav Chadha: మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
Iran War Updates: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
Prime Minister Modi Parliament Speech: 41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
Advertisement

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget