అన్వేషించండి

Governor vs Govt in Karnataka : కర్ణాటకలో గవర్నర్ వర్సెస్‌ ప్రభుత్వం; జీ రామ్‌జీ బిల్లుకు వ్యతిరేకంగా స్పీచ్‌ ఉందని చదివేందుకు థావర్ చంద్ గెహ్లాట్ నిరాకరణ

Governor vs Govt in Karnataka :కర్ణాటకలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు.

Governor vs Govt in Karnataka :ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఆ వైరస్ కర్ణాటకకు చేరింది. కర్ణాటకలో కూడా జీ రామ్ జి బిల్లు విషయంలో విభేదాలు మొదలయ్యాయి. జనవరి 22, 2026న కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ యూటీ ఖాదర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హెచ్‌కే పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సలీం అహ్మద్, బసవరాజ్ హోరట్టి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కోసం ఎదురు చూస్తున్నారు. గెహ్లాట్ సభకు చేరుకుని ప్రసంగ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. కానీ 2-4 లైన్లు చదివిన తర్వాత, ఆ స్పీచ్‌ను పక్కన పెట్టారు. అతను సభ నుంచి వెళ్లిపోయారు. బీకే హరిప్రసాద్ ఆయన్ని ఆపేందుకు ప్రయత్నించారు, కాని గవర్నర్ఆగలేదు.  

కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం

జనవరి 22 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం సిద్ధరామయ్యకు చాలా ప్రత్యేకమైనది. అయితే, దీనికి ముందు, థావర్ చంద్ గెహ్లాట్ అసెంబ్లీ, విధాన పరిషత్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి నిరాకరించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలలో మార్పులు అవసరమని గెహ్లాట్ అన్నారు. ఈ పరిణామం రాజ్యాంగ సంప్రదాయాలు, గవర్నర్ పాత్రపై కొత్త చర్చను లేవనెత్తింది. వాస్తవానికి, ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలోని మొత్తం 11 పేరాలపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే అంశాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించాలని గెహ్లాట్ అన్నారు, అయితే వాటిని తొలగించడానికి బదులుగా భాషలో పరిమిత మార్పులు చేయడానికి ప్రభుత్వం  అంగీకరించింది. 

ఇదే కారణంతో గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ముగించి సభ నుంచి వెళ్లిపోయారు.

మంత్రి పాటిల్ గెహ్లాట్‌ను కలిసి ఒప్పించారు

కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్ భవన్‌ను సందర్శించి గవర్నర్‌ను కలిసింది. ఆర్టికల్ 176(1) ప్రకారం గవర్నర్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తప్పనిసరి అని, ఈ ప్రసంగాన్ని మంత్రిమండలి తయారు చేస్తుందని మంత్రి పాటిల్ అన్నారు. ప్రసంగంలో ఏదైనా అభ్యంతరకరమైన భాష ఉంటే, ప్రభుత్వం దానిని సవరించవచ్చు, కాని మొత్తం పేరాను తొలగించడం ఆమోదయోగ్యం కాదు అన్నారు. 

తమిళనాడులో కూడా గవర్నర్ సభ నుంచి వెళ్ళిపోయారు

జనవరి 20న తమిళనాడులో ఇలాంటి సన్నివేశం చూశాం. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీలో వాకౌట్ చేశారు. సమావేశం మొదటి రోజునే గవర్నర్, ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమిళ గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ కోరగా, స్పీకర్ తిరస్కరించారు. జాతీయ గీతాన్ని అవమానించారని గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

UIDAI : స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Vijay TVK Party: పొత్తులు లేవు.. నిధులూ లేవు - పోటీకి నిరాసక్తత చూపుతున్న విజయ్ టీవీకే పార్టీ నేతలు
పొత్తులు లేవు.. నిధులూ లేవు - పోటీకి నిరాసక్తత చూపుతున్న విజయ్ టీవీకే పార్టీ నేతలు
Advertisement

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget