అన్వేషించండి

Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!

Kamareddy Crime News:వందల సంఖ్యలో కుక్కలను చంపిన ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది. ఈసారి కోతులపై విష ప్రయోగం చేశారు. ఇది కూడా కామారెడ్డిలోనే జరగడం ఆందోళన కలిగిస్తోంది. 

Kamareddy Crime News: కామారెడ్డి జిల్లాలో కోతులపై విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ దారుణంతో దాదాపు పదిహేను వరకు కోతులు మృతి చెందాయి. మరికొన్నింటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పశువైద్యులు వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

బిక్కనూరు మండలం అంతంపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఊరు శివారు ప్రాంతంలో కోతులను విడిచి పెట్టి వెళ్లారు. వాటిలో కొన్ని వెళ్లిపోగా, మరికొన్ని మతిస్థిమితం లేకుండా పడి ఉన్నాయి. వీటిలో కొన్ని మృతి చెందాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసుల, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

కోతుల పరిస్థితి గమనించిన అధికారులు వాటికి వైద్య సేవలు అందించారు. వాటిలో కొన్ని కోలుకోగా మరికొన్ని ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు రెండు వందల వరకు కోతులను అక్కడ వదిలి వెళ్లినట్టు గుర్తించారు. 

గతంలో ఇదే జిల్లాల్లో కుక్కలకు విషం పెట్టిన ఘటన కలకలం రేపింది. దీనిపై కేసులు నమోదు చేశారు. విచారణ సాగుతోంది. ఇలాంటి దుర్ఘటనలు పెరిగిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క కూా దీనిపై వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పనులు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ఎవరినీ వదిలిపెట్టేది లేదని అన్నారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు దర్శనీయ స్థలాలు ఇవి
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు దర్శనీయ స్థలాలు ఇవి
Advertisement

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు దర్శనీయ స్థలాలు ఇవి
మేడారం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపు దర్శనీయ స్థలాలు ఇవి
Skin Care Tips : చర్మ సంరక్షణ చిట్కాలు.. నిద్రలోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసే Skincare Secrets
చర్మ సంరక్షణ చిట్కాలు.. నిద్రలోనే మీ చర్మాన్ని మెరిసేలా చేసే Skincare Secrets
Mahashivratri 2026: మహాశివరాత్రి 15 లేదా 16 ఫిబ్రవరి ఎప్పుడు ? నాలుగు జాముల శివ పూజ ముహూర్తం తెలుసుకోండి!
2026 మహాశివరాత్రి 15 లేదా 16 ఫిబ్రవరి ఎప్పుడు ? నాలుగు జాముల శివ పూజ ముహూర్తం తెలుసుకోండి!
Republic Day 2026 : రిపబ్లిక్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే
రిపబ్లిక్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Embed widget