By: ABP Desam | Updated at : 22 Apr 2022 11:55 AM (IST)
డ్రగ్స్ కంటైనర్లు దొరికిన చోటు
గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ (DRI) బృందం సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో ఏకంగా రూ.2 వేల కోట్ల విలువ గల మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. గాంధీధామ్లోని ఒక కంపెనీ ప్రాంగణంలో సుమారు 2 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ను కంటైనర్లలో దాచి ఉంచారు. ప్రస్తుతం డీఆర్ఐ, ఏటీఎస్ అధికారులు ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించిన విచారణలో నిమగ్నమై ఉన్నారు.
స్థానిక వార్తా పత్రికలు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ విభాగాలు గాంధీ ధామ్లోని కాండ్లా పోర్ట్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాంగణంలో సంయుక్తంగా దాడి చేశాయి. అక్కడ ఉంచిన కంటైనర్లలో పెద్ద మొత్తంలో హెరాయిన్ను దాచినట్లుగా గుర్తించారు. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌడర్ రూపంలో ఉన్న ఈ హెరాయిన్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. ఓ కంటైనర్లో దాదాపు 300 కిలోల డ్రగ్స్ ఉన్నాయని, దీని ఖరీదు రూ.2 వేల కోట్ల రూపాయలని చెబుతున్నారు. ప్రస్తుతం తదుపరి విచారణను కొనసాగిస్తున్నాయి.
Food Poison in Train: ట్రైన్లో ఫుడ్ పాయిజన్, 90 మంది ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత
గుళ్లో గంట కొడితే అది ధ్వని కాలుష్యం కాదా? అజాన్ని బ్యాన్ చేయాలన్న పిటిషన్పై కోర్టు అసహనం
US H-1B Visa: ఇకపై అమెరికాలోనే H-1B వీసాల రెన్యువల్, భారతీయులకు గుడ్న్యూస్
Uttarakashi Tunnel Rescue: రిషికేష్ ఎయిమ్స్కి కార్మికులు,ప్రత్యేక హెలికాప్టర్లో తరలించిన ఎయిర్ఫోర్స్
PM Modi Astronaut: చంద్రుడిపైకి ప్రధాని నరేంద్ర మోదీ? నాసా చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Fire Accident: హైదరాబాద్లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>