అన్వేషించండి

Kashmir Earthquake: భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాన్ని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.6

Earthquake in Kashmir | సోమవారం ఉదయం 5:35 గంటలకు కాశ్మీర్ లోయలో 4.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం బారాముల్లాలో ఉన్నట్లు గుర్తించారు.

కశ్మీర్‌లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున, ఫిబ్రవరి 2 ఉదయం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 తీవ్రత నమోదైందనట్లు వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు.  ఈ భూకంపం భారతదేశంతో పాటు పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసింది. 

కశ్మీర్ లోయలో వచ్చిన ఈ భూకంపం మోస్తరు ప్రభావం చూపే ప్రకంపలు. భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైంది. ఉదయం చలిలో నిద్రలో ఉండగానే, భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనతో ఒక్కసారిగా  ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

ఎటువంటి నష్టం జరగలేదు

ప్రస్తుతానికి, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. భూకంపం లోయ ప్రాంతంలో సంభవించింది. కనుక నష్టం జరగలేదు. అయితే, ప్రజలు తెల్లవారుజామున ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనకు గురయ్యారు. 

సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ఈ భూకంపం శ్రీనగర్, పుల్వామా, షోపియాన్, చరాచ్-ఎ-షరీఫ్ పరిసర ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసింది. 

కశ్మీర్ అధికారులు అప్రమత్తం

భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని SDMA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్ారు. భూకంపం నుండి విడుదలైన శక్తి దాదాపు 239 టన్నుల TNT పేలుడుకు సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దీని ప్రభావం పరిమిత ప్రాంతానికి మాత్రమే ఉంది. 

కొన్ని సెకన్ల పాటు భూకంపం వచ్చింది, కానీ తరువాత అంతా సాధారణ స్థితికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పుకార్లు వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే ప్రజలను ముందుగానే తామే అప్రమత్తం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget