అన్వేషించండి
Covid Update: భారత్లో మళ్లీ 3 వేలు దాటేసిన కరోనా కేసుల సంఖ్య- 20వేలకు దగ్గరలో యాక్టివ్ కేసులు
భారత్లో వరుసగా మూడు వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి. 40 మంది వరకు మరణించారు.

ప్రతీకాత్మక చిత్రం
భారత్లో మరోసారి కరోనా కేసుల పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి మూడు వేలకుపైగా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. శనివారం కూడా మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం కొత్తగా నమోదైన కేసులతో కలిసి
దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,30,79,188. యాక్టివ్ కేసులు 19, 092.
కరోనా కారణంగా శనివారం 40 మంది చనిపోయారు. ఈ మరణాలతో డెత్టోల్ 5, 23, 843కు చేరింది.
ఈ కేసులతో చూస్తే ఇన్ఫెక్షన్లో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, దేశవ్యాప్తంగా COVID-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది.
యాక్టివ్ కేసులు సంఖ్య మొన్నటితో పోలిస్తే 24 గంటల్లో 403 కేసులు పెరిగాయి.
Before You Go
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















