అన్వేషించండి

Corona Cases: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గినా, కొత్తగా 6 వేల మందికి పాజిటివ్, 289 మంది మృతి

Corona Cases In India: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. కానీ రోజువారీగా కనీసం ఐదారు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రికవరీ రేటు భారీగా పెరిగింది.

Corona Cases: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాజిటివ్ కేసులు నిలకడగా ఉన్నాయి. కొన్ని రోజుల కిందటి వరకు పది వేల కరోనా కేసులు నమోదయ్యేవి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 5,921 (5 వేల 9 వందల 21) మందికి కొవిడ్ పాజిటివ్‌ (Corona Cases In India)గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతాని కంటే తక్కువకు దిగొచ్చింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 0.15 శాతం ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌తో తెలిపింది.

భారీగా పెరిగిన రికవరీ రేటు 
దేశంలో యాక్టివ్ కేసులు 70 వేల దిగువకు వచ్చాయి. భారత్‌లో  ప్రస్తుతం 63,878 (63 వేల 8 వందల 78) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజులో మరో 289 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. తాజా మరణాలతో కలిపితే దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,14,878 (5 లక్షల 14 వేల 878) కు చేరుకుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 11,651 (11 వేల 6 వందల 51) మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కొవిడ్ రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉన్నట్లు సమాచారం.

Corona Cases: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గినా, కొత్తగా 6 వేల మందికి పాజిటివ్, 289 మంది మృతి

178 కోట్ల డోసుల వ్యాక్సిన్..
గత ఏడాది జనవరి (2021)లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో 178 కోట్ల 55 లక్షల 66 వేల 940 డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు 443.4 మిలియన్లకు చేరారు. కరోనా మరణాలు 5.98 మిలియన్లు నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ 10.56 బిలియన్ల డోసులు పూర్తయినట్లు ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.

Corona Cases: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గినా, కొత్తగా 6 వేల మందికి పాజిటివ్, 289 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,788 కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా 86 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,729కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 288 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,302,192 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 1341 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: Screen Time: ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు? అతిగా స్క్రీన్ చూడడం వల్ల వచ్చే ప్రమాదమేంటి?

Also read: పిల్లల ఎత్తు పెరగడం ఏ వయసులో ఆగిపోతుందో తెలుసా? వారి ఎత్తు పెంచేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget