అన్వేషించండి

Power Supply: అలా విద్యుత్ వాడుకోవాలంటే ప్రీపెయిడ్ మీటర్లు పెట్టుకోవాల్సిందే- కేంద్రం కొత్త నిబంధనలు

విద్యుత్‌ సరఫరాపై కీలమైన మార్పులు చేసింది కేంద్రం. ఇకపై తాత్కాలిక అవసరాల కోసం వాడే విద్యుత్‌ కోసం ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలని సూచించింది.

2020 నాటి విద్యుత్ వినియోగదారుల చట్టంలో మార్పులు చేర్పులు చేసింది కేంద్రం. న్యాణ్యమైన విద్యుత్‌పై కేంద్రం కొత్త లెక్క చెప్పింది. నగరాల్లో కరెంట్‌ కోతలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ట్రాల ప్రిపేర్డ్‌గా ఉండాలని చెప్పింది. మరో ఐదేళ్లలో పట్టణాల్లో జరేటర్ల ప్లేస్‌లో సంప్రదాయ విద్యుత్ వినియోగం వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.  

దేశంలో లక్ష అంతకు మించిన జనాభా ఉన్న పట్టణాల్లో కరెంటు తీయొద్దని రోజుంతా సరఫరా ఉండాలని ఆదేశించింది. తాత్కాలిక అవసరాల కోసం ఎవరైనా విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లో ప్రోసెస్‌ చేయాలని సూచించింది. విద్యుత్ వినియోగదారుల హక్కుల నియామవళి-2020కి కొన్ని సవరణలు చేసి.. కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకొచ్చింది. 

కొత్తగా సవరించిన రూల్స్ ప్రకారం... లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం సూచించింది. దీని వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడింది. అసలు జనరేటర్లు వాడకుండా ఉండేలా విద్యుత్ కోతల్లేకుండా సరఫరా చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. 

ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తే కచ్చితమైన టైం చెప్పాలని కేంద్రం తెలిపింది. ఒకవేళ కరెంట్‌ కట్‌ అయింతే మూడు నిమిషాల్లో సరఫరా పునరుద్దరిస్తేనే నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నట్టు అభిప్రాయపడింది. 

డీజిల్‌ జనరేటర్లకు బదులు సోలార్‌, విండ్‌ పవర్‌పై నడిచే బ్యాటరీలు వినియోగించేలా ప్లాన్ చేయాలన్నారు. ఇప్పటి నుంచి ఐదేళ్ల లోపు జనరేటర్లు వాడేవాళ్లంతా సంప్రదాయేతర ఇంధన వినియోగంలోకి మారేలా మోటివేట్ చేయాలని తెలిపింది కేంద్రం. ఆ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని చెప్పింది. 

ఎక్కడైనా తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్లు కావాలని రిక్వస్ట్‌లు వస్తే ప్రీ పెయిడ్ మీటర్లు ఫిట్‌ చేయాలని చెప్పింది కేంద్రం. వారు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోపు కనెక్షన్ ఇవ్వాలని తెలిపింది. అక్కడ లైన్లు వేయాల్సి వచ్చినప్పుడు వారం రోజులు గడువు తీసుకోవాలని పేర్కొంది. 

విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా మూడు చోట్ల జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీని కోసం రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 27న అవగాహన సదస్సు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది  కేంద్రం. ఇష్టం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో పాల్గొని ఉత్పత్తి జోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది కేంద్రం. ఈ జోన్ల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. కొంత వరకు నిరుద్యోగ సమస్య తీసుకుందని అభిప్రాయపడింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Elephant damages cars Thrissur: త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget