అన్వేషించండి

High Speed rail: హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో చెన్నై, బెంగళూరుకు - విమానంలో కాదు హైస్పీడ్ రైల్లో - ఎప్పటి నుంచో తెలుసా ?

South India: దక్షిణ భారత్ లోని ప్రధాన నగరాలను కలిపేలా హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ను నిర్మించడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇది పూర్తయితే రెండు గంటల్లోనే హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు వెళ్లొచ్చు.

High Speed rail project : దక్షిణాదిలో మూడు మెట్రో నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై.  బెంగళూరు, చెన్నై కాస్త దగ్గరగానే ఉంటాయి కానీ హైదరాబాద్ మాత్రం దూరమే. ఆయా నగరాల్లో ఏదైనా పని పెట్టుకోవాలంటే.. ఒక రోజు ముందుగా షెడ్యూల్ ఖరారు చేసుకోవాలి. లేదంటే విమానాలను ఆశ్రయించాలి. ఎందుకంటే రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా కనీసం పన్నెండు గంటల జర్నీ ఉంటుంది.   కానీ ఈ బాధ లేకుండా కేవలం రెండు అంటే రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరు చేరుకునే సౌకర్యాలన్ని కల్పించేందుకు కేంద్రం సిద్ధమయింది.  

మూడు ప్రధాన నగరాలను కలుపుతూ హై స్పీడ్ నెట్ వర్క్ 

హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ పై కేంద్రం విస్తృతంగా పరిశీలన  జరుపుతోంది. వయబిలిటీ ఉంటే ప్రధాన రూట్లలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఉంటుంది. ఈ హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో.. చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణీకులను చేరుకుంటాయి. ఈ నగరాలకు విమాన ప్రయాణం గంటన్నర వరకూ పడుతోంది. అది కేవలం ఎయిర్ టైమ్. ఇక విమానాశ్రయానికి వెళ్లడం .. అక్కడ్నుంచి సిటీలోకి వెళ్లడం అంత కంటే రెట్టింపు సమయం తీసుకుంటుంది. పైగా విమాన ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యం కాదు. 

Also Read: Donald Trump Good News: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కీలక పరిణామం, ముంబై దాడుల సూత్రధారిని అప్పగించాలని ట్రంప్ నిర్ణయం

అందుకే కేంద్రం  రెండు హైస్పీడ్ రైళ్ల కోసం కారిడార్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది.  ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 గంటల సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు.  హైదరాబాద్-చెన్నై కారిడార్ 705 కి.మీ, హైదరాబాద్-బెంగళూరు మార్గం 626 కి.మీ. ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే హై స్పీడ్ రైల్ నెట్ వర్క్ కోసం ఆర్‌ఐటీఈఎస్ లిమిటెడ్‌ను సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది. సర్వే మరియు అంచనాకు నిధులు కూడా కేటాయించారు.           

పనులు అనుకున్నట్లుగా జరిగితే పదేళ్లలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్            

ఈ హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ కు ఇప్పుడు ఉన్న రైలు పట్టాలు సరిపోవు.  కొత్త కారిడార్లు ప్రత్యేకంగా హై-స్పీడ్ రైళ్ల కోసం నిర్మించాల్సి ఉంది.  బుల్లెట్ రైలు నడిచే విధంగా పట్టాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ట్రాక్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టం కానీ.. కనీసం పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. 

Also Read : ఇండియా-యూఎస్‌ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌ 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Navy Officer Vinay Narwal Pahalgam Terror Attack | హిమాన్షీ కన్నీటికి సమాధానం చెప్పేది ఎవరు.? | ABP DesamSRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
Sugar vs Honey : పంచదారకి బదులు తేనెని ఉపయోగిస్తున్నారా? మంచిదా? కాదా? మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
పంచదారకి బదులు తేనెని ఉపయోగిస్తున్నారా? మంచిదా? కాదా? మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?
Pahalgam Terror Attack : ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
Embed widget