అన్వేషించండి

Ajay Jadeja : జామ్‌నగర్ సంస్థానం వారసుడు అజయ్ జడేజా - రాజ్యం లేకపోయినా రాజే !

Cricketer Ajay Jadeja : క్రికెటర్ అజయ్ జడేజా గురించి తెలియని వాళ్లు తక్కువ. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్. ఇప్పుడు ఆయన ఓ సంస్థానానికి వారసుడు అయ్యాడు. త్వరలో మహారాజ్ కానున్నారు.

Former Cricketer Ajay Jadeja Named Heir To Jamnagar Throne :  2020లో క్రికెట్‌లో సూపర్ స్టార్లు ఎవరంటే ఖచ్చితంగా గుర్తుకు వచ్చే పేరు అజయ్ జడేజా. ఎన్నో సార్లు గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడి గొప్పవిజయాలు టీమిండియాకు తెచ్చి పెట్టారు. ఆయన ఇప్పుడు జామ్ నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా ఎంపికయ్యాడు.   ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ అజయ్ జడేజాను అధికారికంగా దసరా పర్వదినం సందర్భంగా ప్రకటించారు. "  పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజు అయిన  దసరా పర్వదినం సందర్భంగా అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాము. నా వారసుడిగా అతడు  సింహాసనాన్ని అధిష్టిస్తాడు" అని దిగ్విజయ్ సింహ్ జీ ప్రకటించారు.  

క్రికెట్‌కు ఎంతో చేసిన జామ్ నగర్ రాజా కుటుంబం 

రంజీ ట్రోఫి, దులీప్ ట్రోఫీలకు ఆ పేర్లు జామ్ నగర్ రాజుల కారణంగానే వచ్చాయి. రంజీ ట్రోఫికి ఆ పేరును జామ్ నగర్ రాజ వంశీకుడు అయిన K.S.రంజిత్‌సింహ్‌జీకి గుర్తుగా పెట్టారు. దులీప్ ట్రోఫీని అదే వంశానికి చెందిన  K.S. దులీప్‌సింహ్‌జీ పేరు పెట్టారు. ఊరకనే వీరి పేరు పెట్టలేదు. భారత్ క్రికెట్‌కు ఈ రాజకుటుంబం అందించిన అండదండలకు గుర్తుగా, గౌరవంగా వారి పేరు  పెట్టారు.  అజయ్ జడేజా కూడా ఈ కుటుంబానికి చెందిన వారే. క్రికెట్‌ పట్ల ఆ కుటుంబంలో ఉన్న ఆసక్తి అజయ్ జడేజాకూ వచ్చింది. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగారు. 

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్

అంతర్జాతీయ క్రికెటర్‌గా జడేజా రాణింపు
 
1990లో భారత క్రికెట్‌ చూసిన గొప్ప క్రికెటర్లలో జడేజా ఒకడు.  1992 నుంచి 2000 వరకు 15 టెస్టులు, 196 వన్డేల్లో భారత జట్టుకు అజేయ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా 1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్‌ సగటు క్రికెట్‌ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది.  జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో  40 పరుగులు దిగ్గజ పేసర్‌ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చాయి. తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆటకు దూరమయ్యారు. ఆ ఆరోపణలు తేలిపోయినా మరోసారి క్రికెట్ వైపు చూడలేదు.                                       

యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!

కిరీటం లేకపోయినా వారసత్వంగా మహారాజ్ 

అజయ్ జడేజా రాజకీయ నాయకురాలిగా ఉన్న  జయా జైట్లీ కుమార్తెను వివాహం చేసుకున్నారు.  దిగ్విజయ్ సింహ్ జీ తరవాత నవానగర్ గా పిలిచే జామ్ నగర్ సామ్రాజ్యానికి మహారాజు అవుతారు. ఇప్పుడు రాచరికాలు, సంస్థానాలు లేవు కానీ.. నవానగర్ రాజకుటుంబం మాత్రం వారసత్వం ప్రకటిస్తూనే ఉంటోంది.    

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget