అన్వేషించండి

Where Is Monsoon : ఎండలు మండిపోతున్నాయి.. రుతుపవనాలెక్కడ ?

రుతుపవనాల రాకలో ఆలస్యం జరుగుతోంది. ఈ కారణంగా ఎండలు కూడా మండిపోతున్నాయి.

Where Is Monsoon :  జూన్ తొలి వారంలో పలకరించి తొలకరి ఈ ఏడాది పది తేదీ వచ్చేసినా పలకరించలేదు. ఎండలకు ఇబ్బందిపడిన వారంతా తొలకరి జల్లుల్లో సేదదీరాలనుకుంటూంటే...రుతుపవనాలు మాత్రం ఇంకా కనికరించడం లేదు. ఎప్పుడో మూడు వారాల కిందటే అండమాన్‌కు వచ్చాయి.  కేరళనూ తాకాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ప్రభావంచూపించడం లేదు. 

దసరా రోజున తిరుపతి నుంచి యాత్ర ప్రారంభిస్తున్న పవన్ - విప్లవమేనంటున్న నాగబాబు !

రుతుపవనాలు బలహీనం -   పడుతున్న వర్షాలు రుతుపవనాల వల్ల కాదు !

నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.  ఈ నెల 14వ తేదీ తరువాతనే రుతుపవనాల ఆగమనం గురించి స్ప‌ష్ట‌త వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల చెబుతున్నారు.  ప్ర‌స్తుతం అక్కడక్కడ  కురుస్తున్న వ‌ర్షాలు.. రుతుప‌వ‌నాల వ‌ర్షాలు కాదని తెలుస్తోంది.  

ఏపీ వాణిజ్య పన్నుల శాఖలోనూ ఓటీఎస్ స్కీమ్ - అధికారులకు సీఎం జగన్ ఆదేశం

తొలకరి మరింత ఆలస్యం -   నాలుగు రోజుల తర్వాత క్లారిటీ వస్తుందన్న వాతావరణ శాఖ !

ఈ సంవత్సరం మూడు రోజుల ముందుగానే మే 29వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అక్కడి నుంచి వేగంగా కదిలి జూన్ జూన్ 2వ తేదీకి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చాయి. అప్పటి నుంచి కార్వార్, చిక్ మంగుళూరు ,బెంగుళూరు, ధర్మపురి ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోయాయి. ఉపరితల ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రం వైపు కదలడం లేదు.

టీడీపీ నేతలతో మాట్లాడలేదు - గన్నవరం రాజకీయాల్లోనే ఉంటానన్న యార్లగడ్డ వెంకట్రావు !

మండిపోతున్న ఎండలు - మరో వారం భరించాల్సిందేనా ?

రుతుపవనాలు రావడమే బలహీనంగా వచ్చినట్లుగా తెలు్సతోంది. కేరళ, గోవా, కొంకణ్‌, కర్నాటక, తమిళనాడులలో విస్తరించిన రుతుపవనాలు కూడా బలహీనంగా ఉండడంతో అక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి.   రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉష్ఱోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శుక్ర‌వారం 21 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 43.3 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు, ములుగు జిల్లా మేడారంలో 43.2, కరీంనగర్‌ జిల్లా తంగులలో 43 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget