By : ABP Desam | Updated: 09 May 2023 09:37 AM (IST)
క్యాసినోలు నిర్వహించే చీకోటి ప్రవీణ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 15న విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపింది. గతంలో కూడా ఈడి ఈయన్ని విచారించింది. ఇప్పుడు మరోసారి పిలవడం ఆసక్తిగా మారింది. ఈయనతోపాటు చిటటిదేవేందర్, మాధవరెడ్డి, సంపత్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని పిలుపునిచ్చింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమీపంలోని తామర చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల వివరాలు- మృదుల అనే తల్లి ఎనిమిదేళ్ల ప్రజ్ఞాన్, ఐదేళ్ల మహాన్ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమీపంలోని తామర చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల వివరాలు- మృదుల అనే తల్లి ఎనిమిదేళ్ల ప్రజ్ఞాన్, ఐదేళ్ల మహాన్ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు