అన్వేషించండి

Kidney Cancer: కిడ్నీ క్యాన్సర్ ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందా? అపోహలు-వాస్తవాలు ఇవే

శరీరంలో ముఖ్యమైన విధులు నిర్వర్తించే కిడ్నీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

మూత్రపిండ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటి. ఏటా 1.5 లక్షల మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ఒక్క యూఎస్ లోనే 81,800 కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి సాధారణంగా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపించే ఎనిమిదో అత్యంత సాధారణ క్యాన్సర్. చికిత్స ఉన్నప్పటికీ ఎక్కువ మంచి చనిపోవడానికి కారణం రోగ నిర్థారణ సరైన టైమ్ కి తెలుసుకోకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. అలాగే వ్యాధికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం కొన్ని అపోహలు నిజమని నమ్ముతున్నారు. దీని వల్ల కిడ్నీ క్యాన్సర్ కి సంబంధించి గందరగోళం ఏర్పడుతుంది. ఎక్కువ మంది నమ్మే కొన్ని అపోహలు, వాస్తవాలు ఏమిటనేది చూద్దాం..

అపోహ: క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి

వాస్తవం: కిడ్నీ క్యాన్సర్ ని పరీక్షించడానికి మోమోగ్రామ్ పరీక్షకు సమానమైన పరీక్ష లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక జన్యుపరంగా వచ్చే వారికి ఇమేజింగ్ పరీక్షల ద్వారా పర్యవేక్షిస్తారు.

అపోహ: మూత్రంలో రక్తం మూత్రపిండ క్యాన్సర్ కు ఖచ్చితమైన సూచిక

వాస్తవం: మూత్రంలో రక్తం మూత్రపిండ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. కానీ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి ఇతర సమస్యల వల్ల కూడా అలా జరగవచ్చు

అపోహ: కిడ్నీ క్యాన్సర్ చాలా అరుదు

వాస్తవం: ఈ రోజుల్లో ఏ క్యాన్సర్ అరుదైనది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని చంపుతుంది. ఎక్కువగా మహిళలు దీని బారిన పడుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయి.

అపోహ: ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ రాడు

వాస్తవం: కిడ్నీ క్యాన్సర్ కి అతిపెద్ద ప్రమాద కారకాల్లో ధూమపానం ఒకటని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ధూమపానం మూత్రపిండ కం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది క్యాన్సర్ అత్యంత సాధారణ రూపాల్లో ఒకటి.

అపోహ: కిడ్నీ క్యాన్సర్ వంశపారపర్యం కాదు

వాస్తవం: కుటుంబంలో ఎవరికీ కిడ్నీ క్యాన్సర్ లేదు కాబట్టి మనం దాని బారిన పడమని చాలా మంది అనుకుంటారు. అయితే కొన్ని గణాంకాల ప్రకారం కిడ్నీ క్యాన్సర్ కేసుల్లో 2-3 శాతం వంశపారపర్యంగా వచ్చినవే.

అపోహ: కిడ్నీ క్యాన్సర్ శస్త్ర చికిత్స ఫలితంగా కిడ్నీ కోల్పోతాం

వాస్తవం: ఏ క్యాన్సర్ కి అయినా సకాలంలో గుర్తించి విజయవంతంగా చికిత్స చేస్తే అది నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స చేసినప్పటికీ మొత్తం మూత్రపిండాన్ని కాకుండా కణితిని తొలగించడం జరుగుతుంది.

అపోహ: కిడ్నీ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది

వాస్తవం: అధ్యయనం ప్రకారం స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మూత్రపిండ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

కిడ్నీ క్యాన్సర్ వల్ల ఏం జరుగుతుంది?

బీన్స్ ఆకారంలో ఉండే మూత్రపిండాలు పక్కటెముకల కింద ఉంటాయి. ఇందులోని చిన్న ఫిల్టర్లు సుమారు 200 క్వార్ట్స్ రక్తాన్ని  ప్రాసెస్ చేస్తాయి. టాక్సిన్స్, అదనపు ఖనిజాలు, నీటిని మూత్రం రూపంలో బయటకి పంపిస్తుంది. కిడ్నీలో వచ్చే క్యాన్సర్ ఈ ఫిల్టర్లలోనే వస్తుంది. చికిత్స చేయించుకోకుండా వదిలేస్తే అది ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఆమె మొహం నిండా మొటిమలే కానీ అది స్కిన్ డీసీజ్ కాదు

టాప్ హెడ్ లైన్స్

Brownie Recipe : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే
Thyroid In Women : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget