అన్వేషించండి

Kidney Cancer: కిడ్నీ క్యాన్సర్ ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందా? అపోహలు-వాస్తవాలు ఇవే

శరీరంలో ముఖ్యమైన విధులు నిర్వర్తించే కిడ్నీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

మూత్రపిండ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటి. ఏటా 1.5 లక్షల మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ఒక్క యూఎస్ లోనే 81,800 కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి సాధారణంగా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపించే ఎనిమిదో అత్యంత సాధారణ క్యాన్సర్. చికిత్స ఉన్నప్పటికీ ఎక్కువ మంచి చనిపోవడానికి కారణం రోగ నిర్థారణ సరైన టైమ్ కి తెలుసుకోకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. అలాగే వ్యాధికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం కొన్ని అపోహలు నిజమని నమ్ముతున్నారు. దీని వల్ల కిడ్నీ క్యాన్సర్ కి సంబంధించి గందరగోళం ఏర్పడుతుంది. ఎక్కువ మంది నమ్మే కొన్ని అపోహలు, వాస్తవాలు ఏమిటనేది చూద్దాం..

అపోహ: క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి

వాస్తవం: కిడ్నీ క్యాన్సర్ ని పరీక్షించడానికి మోమోగ్రామ్ పరీక్షకు సమానమైన పరీక్ష లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక జన్యుపరంగా వచ్చే వారికి ఇమేజింగ్ పరీక్షల ద్వారా పర్యవేక్షిస్తారు.

అపోహ: మూత్రంలో రక్తం మూత్రపిండ క్యాన్సర్ కు ఖచ్చితమైన సూచిక

వాస్తవం: మూత్రంలో రక్తం మూత్రపిండ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. కానీ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి ఇతర సమస్యల వల్ల కూడా అలా జరగవచ్చు

అపోహ: కిడ్నీ క్యాన్సర్ చాలా అరుదు

వాస్తవం: ఈ రోజుల్లో ఏ క్యాన్సర్ అరుదైనది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని చంపుతుంది. ఎక్కువగా మహిళలు దీని బారిన పడుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయి.

అపోహ: ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ రాడు

వాస్తవం: కిడ్నీ క్యాన్సర్ కి అతిపెద్ద ప్రమాద కారకాల్లో ధూమపానం ఒకటని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ధూమపానం మూత్రపిండ కం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది క్యాన్సర్ అత్యంత సాధారణ రూపాల్లో ఒకటి.

అపోహ: కిడ్నీ క్యాన్సర్ వంశపారపర్యం కాదు

వాస్తవం: కుటుంబంలో ఎవరికీ కిడ్నీ క్యాన్సర్ లేదు కాబట్టి మనం దాని బారిన పడమని చాలా మంది అనుకుంటారు. అయితే కొన్ని గణాంకాల ప్రకారం కిడ్నీ క్యాన్సర్ కేసుల్లో 2-3 శాతం వంశపారపర్యంగా వచ్చినవే.

అపోహ: కిడ్నీ క్యాన్సర్ శస్త్ర చికిత్స ఫలితంగా కిడ్నీ కోల్పోతాం

వాస్తవం: ఏ క్యాన్సర్ కి అయినా సకాలంలో గుర్తించి విజయవంతంగా చికిత్స చేస్తే అది నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స చేసినప్పటికీ మొత్తం మూత్రపిండాన్ని కాకుండా కణితిని తొలగించడం జరుగుతుంది.

అపోహ: కిడ్నీ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది

వాస్తవం: అధ్యయనం ప్రకారం స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మూత్రపిండ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

కిడ్నీ క్యాన్సర్ వల్ల ఏం జరుగుతుంది?

బీన్స్ ఆకారంలో ఉండే మూత్రపిండాలు పక్కటెముకల కింద ఉంటాయి. ఇందులోని చిన్న ఫిల్టర్లు సుమారు 200 క్వార్ట్స్ రక్తాన్ని  ప్రాసెస్ చేస్తాయి. టాక్సిన్స్, అదనపు ఖనిజాలు, నీటిని మూత్రం రూపంలో బయటకి పంపిస్తుంది. కిడ్నీలో వచ్చే క్యాన్సర్ ఈ ఫిల్టర్లలోనే వస్తుంది. చికిత్స చేయించుకోకుండా వదిలేస్తే అది ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఆమె మొహం నిండా మొటిమలే కానీ అది స్కిన్ డీసీజ్ కాదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Embed widget