అన్వేషించండి

Kids: పాలిచ్చే తల్లులు వీటిని తినకపోతేనే బిడ్డకు ఆరోగ్యం

పాలిచ్చే తల్లులు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

శిశువుకు తల్లిపాలే ఆధారం. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీదే ఆధారపడతారు బిడ్డలు. ఆ సమయంలో తల్లి తీసుకునే ఆహారమే వారికి అందే పోషకాలను నిర్ణయిస్తుంది. కాబట్టి బిడ్డలను దృష్టిలో ఉంచుకొని తల్లి ఆహారాన్ని తీసుకోవాలి. వారి శారీరక మానసిక ఎదుగుదలకు తగ్గ ఆహారాన్ని ఎంచుకొని తినాలి. అలాగే వారిలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని కూడా తినాలి. ఇలా వారికి పోషకాలను అందించే ఆహారాన్ని తినడంతో పాటు వారికి అనారోగ్యాలను తెచ్చిపెట్టే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. లేకుంటే పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎంతోమందికి కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. గర్భిణీలుగా ఉన్నప్పుడు, ప్రసవం అయ్యాక కూడా టీ, కాఫీలు తాగుతూనే ఉంటారు. బిడ్డకు పాలిచ్చే తల్లులు కెఫీన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అంటే టీ కాఫీలు తాగకపోవడమే ఉత్తమం. ఇందులో ఉండే కెఫీన్ పిల్లలకు జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే వారికి నిద్ర రాకుండా చేస్తుంది. చికాకును కలిగిస్తుంది. పిల్లలు తరచూ ఏడుస్తున్నారంటే మీరు ఎలాంటి ఆహారాన్ని తింటున్నారో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కాఫీని రోజుకి ఒకసారికి మించి తాగకపోవడమే ఉత్తమం. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది.

కొన్ని రకాల కాయగూరలను కూడా దూరంగా ఉంచాలి. పిల్లల్లో గ్యాస్టిక్ సమస్యలను తెచ్చిపెట్టే కాలీఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, బ్రకోలి వంటి వాటిని తినకపోతే ఉత్తమం. అలాగే మిరియాలు, దాల్చిన చెక్క వేసిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లల జీర్ణవ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తాయి. వారిలో అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విరేచనాలు కావడం వంటివి కూడా జరగొచ్చు. కాబట్టి పిల్లలు పాలు మానేసే వరకు  ఇలాంటి పదార్థాలతో వండిన ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

మీ పిల్లలు కేవలం తల్లిపాల మీదే ఆధారపడుతున్నప్పుడు పుదీనా వేసిన ఆహారాన్ని తినకండి. ఇది పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి పాలు మానేపించే వరకు పుదీనాను దూరంగా పెట్టడం ఉత్తమం. కోడిగుడ్లు, పాలు, ఆకుకూరలు, బీట్ రూట్, క్యారెట్, చికెన్, మటన్ వంటివి తరచూ తింటుంటే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఏవైనా కూడా అతిగా తినకూడదు. మితంగా తింటే బిడ్డకు తల్లికి ఇద్దరికీ ఆరోగ్యకరం. నువ్వుల నూనెతో వండిన వంటకాలు తింటే బిడ్డ రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి బిడ్డ పాలిస్తున్నంత కాలం నువ్వుల నూనెతో వంట చేసుకోవడం ఉత్తమం.

Also read: మానసిక ఆందోళన మితిమీరిపోయిందా? అయితే అది జబ్బే

Also read: డయాబెటిస్ ఉంటే మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుందట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
Excessive Typing Side Effects : రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
రోజంతా టైపింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీకు చేతి, మణికట్టు సమస్యలు రావచ్చు
Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Embed widget