అన్వేషించండి

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

ఇప్పుడు కచ్చితంగా మనం బ్రేక్ ఫాస్ట్ తింటున్నాం. కానీ ఒకప్పుడు ఆ భావనే (కాన్సెప్ట్) లేదు.

కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినాలి, ప్రతిరోజూ అల్పాహారం స్కిప్ చేయడం వల్ల సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇప్పుడు రోజులో ముఖ్యమైన భోజనంగా మారిపోయింది బ్రేక్ ఫాస్ట్. కానీ ఒకప్పుడు మనదేశంలో అల్పాహారం అనే కాన్సెప్ట్ లేదు.ఇది పాశ్చాత్య దేశాల నుంచి మనకు వచ్చింది.  

ఒకప్పుడు భారతదేశంలో ఉదయం భోజనం చేయడం ఉండేది కాదు. నేరుగా మధ్యాహ్నం భోజనాన్నే తినవారు. అది కూడా ఇప్పటిలా ఒంటిగంట, రెండు గంటల సమయంలో కాకుండా పదకొండు గంటలకే తినేసే వారు. అదే అల్పాహారం, అదే మధ్యాహ్న భోజనం. అంటే అప్పట్లో రోజుకు మూడు పూటలు కాదు, రెండు పూటలే తినేవారు. అప్పట్లో జనాభాలో ప్రధానంగా రైతులే ఉండేవారు. ఉదయం పూట పొలం పనికి వెళ్లిన రైతులు,  కాసేపు పనిచేసుకున్నాక నేరుగా మధ్యాహ్న భోజనాన్ని తినేవారు. ఇదే వారికి సులువుగా ఉండేది. తలమీద పెట్టుకున్న గంపల్లో అన్నం మూటలు, కూరలు కట్టుకుని వెళ్లేవారు. 

ఎప్పుడు మొదలైంది?
ఎప్పుడైతే మన దేశానికి  విదేశీయుల రాకపోకలు పెరిగాయో, ఇక్కడ వేష భాషల్లో, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం మొదలయ్యాయి. కేవలం పొలాల్లో పనిచేసుకునే వారే కాదు, ఇతర ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చాయి. 17వ శతాబ్ధంలో కాఫీ, టీ, చాక్లెట్లు అధికంగా వినయోగించడం విదేశాల్లో మొదలైంది. ఈస్టిండియా కంపెనీ వారు భారతదేశాన్ని పాలించేటప్పుడు వారికి తగ్గట్టు ఆహారపు అలవాట్లను మార్చారు. తమకు అల్పాహారం వండి పెట్టాలని భారత వంటగాళ్లను ఆదేశించేవారు. అలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినాలన్న భావన భారతీయుల్లో మొదలైంది. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు, ముసలి వారికి ఉదయం అల్పాహారం తినడం వల్ల రోజంతా శక్తిమంతంగా అనిపించేది. దీంతో అందరూ తినడం మొదలుపెట్టారు. 19వ శతాబ్ధం నుంచే అల్పాహారం తినడం భారతీయులు మొదలుపెట్టారని అంటారు చరిత్రకారులు.

ఏం తినాలి?
ఉదయం పూట బ్రిటిష్ వారు బ్రెడ్‌, టీ,కాఫీ ఇలా లైట్‌గా తినేవారు. భారతీయులకు అప్పట్లో బ్రెడ్ రుచి అంతగా ఆకట్టుకోలేదు. చివరికి సొంతంగా అల్పాహారాలను   సృష్టించడం ప్రారంభించారు. ఉత్తరాదిలో  పోహా, పరాతా, పూరీ సబ్జీ, చోలే భాతురే, ధోక్లా, చీలా ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇక దక్షిణాదిలో అల్పాహారం అనగానే కనిపించేవి ఇడ్లీ, దోశె, వడ, ఉప్మా. వీటిని ఉదయానే తినడం రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. అందుకే 

కార్న్‌ఫ్లేక్స్, వోట్స్ 
విదేశాల నుంచి ఇప్పటికే ఎన్న రకాల బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు భారతదేశానికి ప్రయాణిస్తున్నాయి. కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ వంటివి ముఖ్యంగా ఆ జాబితాలో ఉన్నాయి. వీటిని పెద్దగా కష్టపడి వండక్కర్లేదు. చాలా సులువుగా అయిపోవడం, బరువు పెరగకపోవడం వంటి కారణాల ఇవి ప్రజాదరణ పొందాయి. 
 Also read: టమోటోల్లా కనిపిస్తున్న ఈ పండ్లను పోల్చారా? మనకు బాగా తెలిసినవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget