అన్వేషించండి

Maida Making: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? అందుకే ఇది తింటే అన్ని రోగాలు

మైదా పిండి దేనితో తయారుచేస్తారో చాలా మందికి తెలియదు, కానీ దానితో అనేక రకాల ఆహారాలు వండుకుని తినేస్తారు.

గోధుమల నుంచి గోధుమ పిండి వస్తుంది, రాగుల నుంచి రాగి పిండి, బియ్యం నుంచి బియ్యంపిండి, రవ్వ వస్తాయి. మరి మైదా పిండి దేనితో తయారవుతుంది? ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచించారా? ఆ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఈ పిండితో స్వీట్లు, కేకులు, బ్రెడ్డులు.... ఇలా అనేకం చేసుకుని తినేస్తాం. మైదా పిండిని వాడడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని ఎప్పట్నించో చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయినా దీన్ని వాడుక మాత్రం తగ్గించడం లేదు ప్రజలు. అసలు మైదా పిండి దేనితో, ఎలా తయారుచేస్తారో తెలుసుకుంటే, దాంతో వండిన వంటలు ఎందుకు తినకూడదో మీకే అర్థమవుతుంది.

మైదాపిండి తయారీ ఇలా...
గోధుమ పిండిని చేసేటప్పుడు గోధుమలను నేరుగా మిల్లులో వేసి పిండి చేస్తారు. అందులో ఎలాంటి రసాయనాలు కలపరు. బియ్యంపిండి అయినా అంతే. అందుకే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన మార్పులేవీ జరగవు. కానీ మైదా పిండిని మాత్రం మిల్లులో బాగా పోలిష్ చేసిన గోధుమల నుంచి తయారుచేస్తారు. పాలిష్ లో భాగంగా గోధుమల పైపొరలను చాలా వరకు తీసేస్తారు. పోషకాలు ఉండేదే పై పొరల్లో. అలా పైపొరలు తీసేసిన గోధుమలను పిండి ఆడతారు. ఆ పిండి గోధుమ రంగులో ఉంటుంది. దాన్ని తెల్లగా చేసేందుకు అజోడికార్బోనోమైడ్, క్లోరీన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను జోడిస్తారు. చివరలో పొటాషియం బ్రోమేట్‌ను కలుపుతారు. అప్పుడు మైదా చాలా స్మూత్ గా, తెల్లగా అవుతుంది. 

దీని ధర కూడా గోధుమ పిండి కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే హోటల్స్ లో పూరీని అధికంగా చేస్తారు. అలాగే బోండాలు వండుతారు. కొన్ని గారెలు, ఇడ్లీల్లో కూడా మైదాను మిక్స్ చేస్తున్నారు.

మైదా ఒక బూడిద
మైదా బూడిదతో సమానం. దాన్ని తినడం వల్ల కాస్త కూడా ఉపయోగం ఉండదు. ఆరోగ్యప్రయోజనలేవీ కలగవు సరికదా క్యాన్సర్ వంటి రోగాల కారకంగా కూడా మారే అవకాశం ఉంది. దీని తయారీలో వాడే బ్రోమేట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిషేధం కూడా విధించారు. చాలా కీటకాలు మైదా తిని చనిపోతాయి. అంటే ఇదెంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. మైదా పిండిని నీటిలో కలిపి గోడలకు పోస్టర్లు అతికించడానికి ఉపయోగిస్తారు.  

మైదాతో చేసే వంటలు ఇవే...
రవ్వదోసెలు, పరోటా, రుమాలీ రోటీ, కేకులు, కాజాలు, జిలేబీలు, హల్వాలు, బొబ్బట్లు, బ్రెడ్ వంటి వాటిలో మైదాతో అధికంగా చేస్తారు. వీటిని నిత్యం తినేవారి శరీరం క్రమంగా కృశించి పోతుంది. 

Also read: మీ పిల్లలు ఎత్తు పెరగాలా? రోజూ వారితో ఇవి తినిపించండి

Also read: శుత్రిహాసన్‌కు పీసీఓఎస్ సమస్య? ఈ సమస్య ఉంటే గర్భం దాల్చలేరా? చికిత్స ఉందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tofu vs Paneer : టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Multani Mitti Face Pack : సమ్మర్‌లో ముల్తానీ మట్టి వాడుతున్నారా?.. లాభాలు, తయారీ విధానం, జాగ్రత్తలు ఇవే
సమ్మర్‌లో ముల్తానీ మట్టి వాడుతున్నారా?.. లాభాలు, తయారీ విధానం, జాగ్రత్తలు ఇవే

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget