అన్వేషించండి

Preventing Stroke in Diabetics : మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే

Diabetes and Stroke : మధుమేహం పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుందట. సరైన అవగాహన లేకున్నా.. ఆరోగ్యకర జీవనశైలితో మార్పులతో తినడానికి మీరు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అవేంటంటే..

Types of Stroke Caused by Diabetes : మధుమేహం లేదా డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. మనం తినే ఆహారం గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమై.. మనకు శక్తిని అందిస్తుంది. ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి.. శరీరం అంతటా కణాలకు చేరుకుంటుందని నరాల వైద్య నిపుణులు డాక్టర్ అమ్లాన్ తపన్ తెలిపారు. దీనిలో ఏమైనా తేడా జరిగితే డయాబెటిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు.

మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా?

గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించి శక్తిని అందించేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. మన శరీరంలోని ఒక అవయవం అయిన ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఇన్సులిన్ చర్య సరిగ్గా లేనప్పుడు మధుమేహం వస్తుంది. ఇది మూత్రపిండాలు, కళ్లు, గుండెపై ప్రభావం చూపిస్తుంది. ఇది చాలామందికి తెలుసు. అయితే డయాబెటిస్ మెదడుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందట. మెదడు రక్త ప్రవాహానికి అంతరాయం కలిగించి.. తీవ్రమైన నరాల పరిస్థితిని కలిగించి.. స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందట.

స్ట్రోక్ ప్రమాదం మహిళలకేే ఎక్కువ

మధుమేహం లేని వారితో పోలిస్తే.. మధుమేహం ఉన్నవారికే ఈ తరహా స్ట్రోక్ వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుందని అంటున్నారు. మధుమేహంతో కూడిన స్ట్రోక్ ప్రమాదం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ప్రధాన కారణం ఏమిటంటే.. ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే మధుమేహం తరచుగా అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర ప్రమాద కారకాలతో నిండి ఉంటుంది. 

మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి.. మెదడుకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం వల్ల నిమిషాల్లో మెదడు కణాలు (న్యూరాన్‌లు) చనిపోతాయి. దీంతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇది రక్తనాళంలో గడ్డ ఏర్పడటం (ఇస్కీమిక్ స్ట్రోక్) లేదా రక్తనాళాలు చిరగడం (హెమరేజిక్ స్ట్రోక్) వల్ల వస్తుంది. ప్రతి నిమిషం దీనిలో ఓ లెక్కగా చెప్తారు. స్ట్రోక్ అనేది ఒక అత్యవసరమైన వైద్య పరిస్థితి, సకాలంలో జోక్యం చేసుకోవడం, చికిత్స మరణాలను,  వైకల్యాన్ని తగ్గిస్తుంది.

నివారణ చర్యలు

రక్తంలో చక్కెరను కచ్చితంగా నియంత్రించాల్సి ఉంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం (వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం), సంతృప్త కొవ్వులు, శుద్ధి చేసిన చక్కెరలు తక్కువగా ఉండే సమతుల్య ఆహారం, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ధూమపానం మానేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం వంటివి స్ట్రోక్ రాకుండా చేస్తాయి.

ఇప్పటికే స్ట్రోక్ వచ్చిన వారికి.. మళ్లీ రాకుండా ఉండాలన్నా.. మధుమేహాన్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. కాబట్టి వైద్యులతో మాట్లాడి ఫాలో-అప్ చేసి.. మందులు ఉపయోగించడం మంచిది. రక్తంలో గ్లూకోజ్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం వల్ల స్ట్రోక్ అవకాశాలను తగ్గుతాయని చెప్తున్నారు నిపుణులు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget