అన్వేషించండి

New Study: అలాంటి తల్లులకు శుభవార్త.. వారి పాలల్లో పది నెలల పాటూ యాంటీ బాడీలు, బిడ్డలకు రక్ష

అనేకమంది పాలిచ్చే తల్లుల్లు కరోనా బారిన పడి తేరుకున్నారు. ఇప్పుడు అలాంటి తల్లులకు కొత్త అధ్యయనం ఓ శుభవార్తను మోసుకొచ్చింది.

గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వారిలో కాబోయే తల్లులు, చంటి బిడ్డల అమ్మలు కూడా ఉన్నారు.  వారిలో చాలా మంది కరోనా నెగిటివ్ వచ్చాక కూడా పిల్లలకు పాలిచ్చేందుకు భయపడుతున్నారు. అలాంటివారికి ఓ అధ్యయనం శుభవార్తను చెబుతోంది. కరోనా వచ్చి తగ్గిన తల్లుల రొమ్ముపాలల్లో దాదాపు పదినెలల పాటూ కరోనా వైరస్ ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు కలిగి ఉంటాయని కొత్త పరిశోధన తేల్చింది. కాబట్టి తల్లి పాల ద్వారా పిల్లలకు కూడా ఆ యాంటీబాడీలు చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఆ చంటి బిడ్డలు కరోనాను తట్టుకునే శక్తిని మరింత పుంజుకుంటారు. కాబట్టి కరోనా నుంచి తేరుకున్న తల్లులు ఎలాంటి సందేహం లేకుండా పిల్లలకు పాలివ్వడం మంచిదే. 

న్యూయార్క్ కు చెందిన మౌంట్ సినాయ్ ఆసుపత్రికి చెందిన రెబెక్కా పావెల్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఆమె బృందం కోవిడ్ 19 నుంచి కోలుకున్న 75 మంది తల్లుల నుంచి తల్లి పాల నమూనాలను సేకరించింద. వారి విశ్లేషణలో 88 శాతం పాలలో కరోనా వైరస్ ను నిరోధించగల యాంటీబాడీలు ఉన్నాయని కనుగొన్నారు. ఆ పాలల్లో ‘ఇమ్యునోగ్లోబిన్ ఎ’ అనబడే యాంటీబాడీని గుర్తించారు. ఇది పాలు తాగిన పిల్లల శ్వాసకోశ, పేగు గొట్టాల గోడలకు అంటుకుని ఉండి, వైరస్ ను శరీరంలో చేరకుండా అడ్డుకుంటుందని వారి పరిశోధనలో తేలింది. అంతేకాదు ఆ ప్రతిరోధకాలు తల్లి పాలల్లో దాదాపు పదినెలల పాటూ ఉంటాయని గుర్తించారు. 

కరోనా వచ్చి తగ్గాక ఆ తల్లుల్లో సాధారణంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఆ తల్లులు టీకా కూడా వేయించుకుంటే యాంటీ బాడీలు ప్రేరేపణకు గురవుతాయి. మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.  కరోనా నుంచి కోలుకుని, టీకా కూడా వేయించుకున్న పసిబిడ్డల తల్లులు యాంటీబాడీలను భవిష్యత్ తరాలకు అందించే మహత్తరమైన పనిని కొనసాగించగలరని అభిప్రాయపడుతున్నారు అధ్యయన సారథి రెబెక్కా. 

ముఖ్య గమనిక: అధ్యయనం వివరాలను యథావిధిగా అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. మీ ఆరోగ్యం, డైట్ కు సంబంధించిన ఏ సందేహాలున్నా వైద్యుడిని సంప్రదించగలరు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Also read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి

Also read: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Embed widget