అన్వేషించండి

IBPS PO Recruitment 2025 : 5208 పీవో ఉద్యోగాలు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్‌ డే - ఆఖరి నిమిషంలో ఎలా దరఖాస్తు చేయాలి?

IBPS PO Recruitment 2025 : 5వేలకుపైగా IBPS పీవో ఉద్యోగాలకు అప్లై చేయడానికి నేడే లాస్ట్ ఛాన్స్. ఇవాళ రాత్రి తర్వాత రిజిస్ట్రేషన్ విండో క్లోజ్ అవుతుంది. ఈ లోపు మీరు దరఖాస్తు చేసుకుంటే పోటీలో నిలుస్తారు.

IBPS PO Recruitment 2025 : ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్‌ సెలక్షన్ (IBPS) వివిధ బ్యాంకుల్లో ఉన్న ప్రొబెషనరీ ఆఫీసర్స్‌/ మేనేజ్మెంట్‌ ట్రైనీస్‌ కోసం నోటిఫికేషన్ వేసింది. పది బ్యాంకుల్లో 5208 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీని కోసం 20 రోజుల క్రితం క్రితం నోటిఫికేషన జారీ చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటి(జులై21)తో ముగుస్తుంది. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు అర్థరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ ibps.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

జులై 1 నుంచి ఈ ఐదువేలకు పైగా ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి నేటితో దరఖాస్తు గడువు ముగుస్తుంది. అనంతరం ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న వారందరికీ ప్రైమరీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అభ్యర్థుల అడ్మిట్ కార్డులను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టనున్నారు. దాదాపుగా ఆగస్టు ఆఖరి వారంలో పరీక్ష ఉంటుందని సమాచారం. 

దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు ఆఖరి వారంలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్‌లో ఈ ఫలితాలను విడుదల చేస్తారు. అనంతరం మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను  సెప్టెంబర్‌లో కానీ అక్టోబర్‌లో విడుదల చేస్తారు. పరీక్ష మాత్రం అక్టోబర్‌లో ఉంటుంది. ఆ పరీక్ష ఫలితాలను నవంబర్‌లో విడుదల చేస్తారు. తర్వాత నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పర్శనాలిటీ టెస్టు ఉంటుంది. ఆఖరిగా ఇంటర్వ్యూను డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు. అలాట్మెంట్ లిస్ట్‌ వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.

ఐబీపీఎస్‌ పీవో 2025 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే  పోస్టుల వివరాలు ఇవే 
ఈ నోటిఫికేషన్ ద్వారా 10 బ్యాంకుల్లో 5208 పీవో/ఎంటీలను ఐబీపీఎస్‌  భర్తీ చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా- 1000 ఉద్యోగాలు 

బ్యాంక్ ఆఫ్‌ ఇండియా- 700 ఉద్యోగాలు 

బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర- 1000 ఉద్యోగాలు 

సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా- 500 ఉద్యోగాలు 

కెనరా బ్యాంక్‌-1000 ఉద్యోగాలు 

ఇండియన్ ఓవర్‌సీస్‌బ్యాంక్- 450 ఉద్యోగాలు

పంజాబ్‌ నేషనల్ బ్యాం్‌-200 ఉద్యోగాలు 

పంజాబ్ అండ్ సింద్‌ బ్యాంక్- 358 ఉద్యోగాలు 

ఎవరు అర్హులు ?
ఐబీపీఎస్‌  పీవో 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా 20 ఏళ్లకుపైబడి, 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. సిబిల్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Embed widget