By: ABP Desam | Updated at : 20 Apr 2023 10:14 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం (PTI File Photo)
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 కేసుల పెరుగుదలకు దారితీస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. అయినప్పటికీ, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య పదివేల మార్కును బుధవారమే దాటేసింది. మంగళవారం నుంచి బుధవారం మధ్య 24 గంటల వ్యవధిలో 10,542 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 38 మరణాలు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు 63,562కి చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 5,31,190కి చేరుకుంది.
వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,50,649కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.
ఢిల్లీలో 1,757 కోవిడ్ కేసులు, 6 మరణాలు
ఢిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం బుధవారం 1,757 కేసులు, ఆరు మరణాలు రిజిస్టర్ అయ్యాయి. పాజిటివిటీ రేటు 28.63 శాతం నమోదైంది. ఈ మరణాలతో ఢిల్లీలో మొత్తం మరణాల సంఖ్య 26,578కి చేరుకుంది.
Corona New Variant: మీ పిల్లల కళ్లు ఈ కలర్లోకి మారుతున్నాయా? జాగ్రత్త, అది కరోనా కొత్త వేరియంట్ ఆర్క్టురస్ లక్షణం
తగ్గేదేలే అంటున్న కరోనా- 24 గంటల్లో 7633 కొత్త కేసులు నమోదు
Coronavirus Cases India : దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 7830 కేసులు నమోదు
Air Pollution: వాయు కాలుష్యం కోవిడ్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది
దేశంలో భయపెడుతున్న కరోనా - 24 గంటల్లో 3 వేలకుపైగా కేసులు నమోదు
Odisha Train Accident: రైల్వే నెట్వర్క్లో కొన్ని లూప్హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి