అన్వేషించండి

Vijay Devarakonda New Movie : రామ్ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిన దర్శకుడు?

రామ్ చరణ్ సినిమా చేయాల్సిన దర్శకుడు ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చారని టాలీవుడ్ టాక్. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యిందని, త్వరలో సినిమా ప్రకటన రానుందని తెలుస్తోంది.

'మళ్ళీ రావా', 'జెర్సీ' చిత్రాలతో గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. 'జెర్సీ' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేసే అవకాశం కూడా అందుకున్నారు. ఆ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది కూడా! అయితే... ఈ మధ్య ఆ చిత్రాన్ని పక్కన పెట్టేశారు అనుకోండి! కారణాలు ఏవైనా... రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా ఆగింది. ఇప్పుడు కొత్త సినిమాపై దర్శకుడు దృష్టి పెట్టారు. 

విజయ్ దేవరకొండ - 'దిల్' రాజు - గౌతమ్ తిన్ననూరి!
రామ్ చరణ్ సినిమా ఆగిన తర్వాత ఆయన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) దగ్గరకు గౌతమ్ తిన్ననూరి వచ్చారని టాలీవుడ్ టాక్. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) మాంచి ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుగు చిత్రసీమ వర్గాల కథనం. ఆల్రెడీ విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పడం, దానికి హీరోతో పాటు నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగాయట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. 

Dil Raju to produce Vijay Devarakonda Gowtam Tinnanuri movie : 'జెర్సీ'ని గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ అక్కడ జంటగా నటించారు. ఆ సినిమా నిర్మాతలలో 'దిల్' రాజు ఒకరు. తెలుగులో వచ్చినంత పేరు హిందీలో రాలేదు. వసూళ్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ... గౌతమ్ ప్రతిభపై 'దిల్' రాజు నమ్మకం ఉంచారు. విజయ్ దేవరకొండతో ఆయన సినిమా చేయనున్నారని కొన్ని రోజుల నుంచి వినబడుతోంది. దానికి దర్శకుడిగా తొలుత శివ నిర్వాణ, ఆ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి పేర్లు వినిపించాయి. చివరకు, గౌతమ్ తిన్ననూరి ఫిక్స్ అయ్యారు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. 

Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?

నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ 'ఖుషి' షురూ!
విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలతో చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' బాక్సాఫీస్ బరిలో ఘోరంగా చతికిలపడింది. వసూళ్ల సంగతి పక్కన పెడితే... రౌడీ బాయ్స్, ఫ్యాన్స్‌కు కూడా సినిమా నచ్చలేదు. ఆ రిజల్ట్ విజయ్ దేవరకొండ మీద చాలా ఎఫెక్ట్ చూపించిందని, దాని నుంచి కోలుకోవడం కోసం కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారట. నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ 'ఖుషి' షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఆ సినిమాలో సమంత హీరోయిన్. ఆల్రెడీ కశ్మీర్ మంచు కొండల్లో ఒక షెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ హైదరాబాద్ సిటీలో స్టార్ట్ కానుందని టాక్. 

'లైగర్' ఫ్లాప్ తర్వాత తాను చేయబోయే సినిమాల కథలో విషయంలో విజయ్ దేవరకొండ మరింత జాగ్రత్త వహిస్తున్నారు. 'లైగర్' విడుదల కాక ముందే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టార్ట్ చేసిన 'జన గణ మణ' సినిమాను పక్కన పెట్టేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget