అన్వేషించండి

Trinayani Serial Today August 6th: 'త్రినయని' సీరియల్:  నయనికి అండగా పోచమ్మ.. అమ్మవారి ప్రసాదంలో తిలోత్తమ ఏం కలపబోతుందో!

Trinayani Serial Today Episode నయని అమ్మవారికి బోనం సమర్పించకుండా అందులో రసాయనం కలపాలి అని తిలోత్తమ వల్లభకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode నయని వాళ్లు బోనం వండటానికి సిద్ధంగా ఉండగా అక్కడికి ఓ ముసలావిడ వస్తుంది. అందరూ ఎవరూ అన్నట్లు చూస్తారు. ఇక కర్రల కోసం వెళ్లిన విక్రాంత్ కర్రలు తడిచిపోవడం చూసి షాక్ అయిపోతాడు. అయినా సరే విశాల్ వాళ్లకి చూపించాలని తీసుకెళ్తాడు. ఇక ముసలావిడలా వచ్చినామె తన పేరు పోచమ్మ అని చెప్తుంది. సుమన మాత్రం చిరాకు పడుతుంది. ముసలావిడను వెళ్లిపోమని అంటుంది. విక్రాంత్ కట్టెలను చూపించి తడిచిపోయావని చెప్తాడు. పోచమ్మను చూసి సుమన, తిలోత్తమలు చిరాకు పడితే మిగతా వాళ్లు నువ్వే మా అతిథి అని అంటారు. ఇక పోచమ్మ చిన్నగా తిలోత్తమకు క్లాస్ ఇస్తుంది. ఇక తడిచిన కట్టెలను ఆరేలా చేస్తానని పోచమ్మ పొయ్య దగ్గరకు వెళ్తుంది. తన చీర కొంగుతో కర్రలను తుడిచి ఇస్తానని అప్పుడు అవి ఆరిపోతాయని చెప్తుంది.

నయని కర్రలను అందిస్తుంటే పోచమ్మ తుడిచి ఇస్తుంటుంది. ఇక తిలోత్తమ, వల్లభ, సుమనలు పోచమ్మ మీద సెటైర్లు వేస్తూ నవ్వుతారు. ఇక గాయత్రీ పాప, గానవి పాపలతో పొయ్యిలో కర్పూరం వేయిస్తారు. విశాల్‌కి నిప్పు పెట్టమని పోచమ్మ చెప్తుంది. విశాల్ వెలిగించడంతో తడి కట్టెలు మీద కర్పూరం వెలుగుతుంది. దీంతో అగ్ని దేవుడికి మంత్రం చెప్తే వెలుగుతుందని చెప్తుంది పోచమ్మ. ఇక గుర్తొచ్చిందని పోచమ్మ చెప్పి మంత్రం తాను చెప్తానని అలాగే చెప్పమని నయని వాళ్లతో చెప్తుంది. అందరూ నయని వాళ్లు చెప్పగా సుమన వాళ్లు సెటైర్లు వేస్తారు. ఇంతలో కట్టెలకు నిప్పు అంటుకుంటుంది. అందరూ సంతోషిస్తారు. తిలోత్తమ వాళ్లు షాక్ అయిపోతారు. నయని, హాసినిలు ప్రసాదం చేయడానికి అన్ని సిద్ధం చేస్తారు. పొయ్యపై మట్టి కుండ పెట్టి ప్రసాదం వండుతారు. 

తిలోత్తమ: అమ్మవారికి బోనం తయారైపోతుందిరా. అసలు కట్టెలే మండకూడదని వాటి మీద నీరు చల్లితే ఆ ముసలి పోచమ్మ వచ్చి అగ్ని దేవుడు కరుణించి కట్టెలు అంటుకునేలా చేసింది.
సుమన: హో. మీరేనా అత్తయ్య ఆ కట్టెలు తడి చేసింది. మొత్తానికి మీరు బోనాల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు అనుకున్నారు అన్నమాట.
వల్లభ: ఉన్న మాట ఏంటి అంటే మీ అక్కకి అన్నింట్లో విజయం వస్తుంది. ఈ సారి కూడా బోనం సమర్పించి అమ్మవారి దయ కలిగకూడదని ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టాం.
సుమన: కానీ ఏంటి అత్తయ్య బోనం తయారైపోతుంది కదా. 
తిలోత్తమ: దాన్ని మనం తినడం కాదు ఎవరూ తినకుండా చేయాలి.
సుమన: వెళ్లి బోనం కుండ పగలగొడతారా.
వల్లభ: అప్పుడు కానీ మనల్ని పగలగొట్టరు విశాల్, నయని మరదలు. నా భార్య కూడా తక్కువదేం కాదు.
సుమన: అత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు చెప్పనివ్వండి బావగారు.
తిలోత్తమ: ఆ నైవేద్యం పనికి రాకుండా చేయాలి అంటే నేలపాలు చేయకూడదు అందులో రసాయనం కలపాలి, వాళ్లకి అనుమానం రాకుండా మామూలుగా మాట్లాడుతూ ముసలి పోచమ్మ మాటలకు మనం నొచ్చుకుంటున్నాం అని ప్రసాదం తినకుండా మానేద్దాం. 

ప్రసాదంలో రసాయనం కలపమని తిలోత్తమ సుమనకు చెప్తే సుమన చేయను అనేస్తుంది. దాంతో తిలోత్తమ వల్లభకే ఆ పని చేయమని అంటుంది. నయని వాళ్లు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి దీపం వెలిగించి అందరూ దండం పెట్టుకుంటారు. మరోవైపు వల్లభ ప్రసాదంలో తిలోత్తమ చెప్పిన రసాయనం కలపడానికి వెళ్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాని దూరం పెట్టి విద్యాదేవికి దగ్గరవుతోన్న ప్రీతి.. మహాలక్ష్మి ఏం చేయబోతుంది!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ మంగళవారం (మార్చి 24) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే... ఈ నాలుగు సినిమాలూ డోంట్ మిస్
ఈ మంగళవారం (మార్చి 24) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే... ఈ నాలుగు సినిమాలూ డోంట్ మిస్
Illu Illalu Pillalu Serial Today March 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: శ్రీవల్లి నిజస్వరూపం వేదవతి భర్తతో చెప్పేస్తుందా! ధీరజ్ వెంట పడుతున్న ప్రేమ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: శ్రీవల్లి నిజస్వరూపం వేదవతి భర్తతో చెప్పేస్తుందా! ధీరజ్ వెంట పడుతున్న ప్రేమ!
Lakshimi Raave Maa Intiki Serial Today March 23th: త్రిష చేసిన పనికి శ్రీలక్ష్మీపై చేయిచేసుకున్న మ్యాడీ..? అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేసేందుకు సింధూ ఏం చేసింది..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: త్రిష చేసిన పనికి శ్రీలక్ష్మీపై చేయిచేసుకున్న మ్యాడీ..? అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేసేందుకు సింధూ ఏం చేసింది..?
Jagadhatri Serial Today March 23th: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Embed widget