అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీక్రెట్ ఆపరేషన్ కు ప్లాన్ చేసిన జేడీ, అమర్ – ముందు చంపేది అమర్ పిల్లల్నే అంటూ తీవ్రవాది వార్నింగ్

Nindu Noorella Saavasam Today Episode: ఉగ్రవాదులను పట్టుకోవడానికి అమర్, జేడీ సీక్రెట్ ఆపరేషన్ కు ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఉగ్రవాదులు పిల్లలను కిడ్నాప్‌ చేసి ఒక రూంలో బంధిస్తారు. ఇంతలో అమర్‌ స్కూల్‌ లాండ్‌ ఫోన్‌ కు కాల్‌ చేస్తాడు. ఉగ్రవాదులను మీకేం కావాలని అడుగుతాడు. రాఖీ కావాలని.. మేము సేఫ్‌గా బార్డర్‌ దాటాలని డిమాండ్‌ చేస్తాడు. ఇంతలో జేడీ ఫోన్‌ తీసుకుని మాట్లాడగానే ఉగ్రవాది జేడీని కూడా బెదిరిస్తాడు. మీరు నాతో తోక జాడిస్తే నేను మిమ్మల్ని చంపను.. ఇక్కడున్న పిల్లల ప్రాణాలు తీసేస్తా అంటాడు. దీంతో అమర్‌ అక్కడ ఒక్క స్టూడెంట్‌కు ఏం జరిగినా నీ ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తాడు. మరోవైపు బంటి ఫంక్షన్‌ దగ్గరకు వచ్చి స్టోర్‌ రూంలో స్నాక్స్‌ ఉంటాయి కదా వెళ్లి నేను ఒక్కడినే తినేస్తానని వెళ్లి ఉగ్రవాదులకు దొరికిపోతాడు.

బంటి: అంకుల్‌ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు.

అంజు: ఒరేయ్‌ నిన్ను తిట్టడానికి కూడా మనసు రావటం లేదురా? పారిపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు.

బంటి: అంటే ప్రిన్సిపాల్‌ గారు స్టోర్‌ రూంలో స్నాక్స్‌ పెడతా అన్నారు. వాటికోసం వెళ్తుంటే వీళ్లకు దొరికిపోయాను.

అమ్ము: అరేయ్‌ బయట ఎవ్వరూ లేకపోవడం చైర్స్‌ పడిపోవడం. దూరంగా పోలీసులు ఉండటం. ఇవన్నీ చూసినా నీకు డౌట్‌ రాలేదా?

 అనగానే వచ్చిందని కానీ స్నాక్స్‌ కోసం ఇలా దొరికిపోయాను. అనగానే అంజు ఉగ్రవాదులకు చెప్పి బంటి గాణ్ని కొట్టిస్తుంది. బయట అందరూ కంగారు పడుతుంటారు. ఏం చేద్దామని అమర్‌ను జేడీ అడుగుతుంది. అయితే రాఖీని వదిలే ప్రసక్తే లేదు అంటాడు అమర్‌. పై ఆఫీసర్‌కు ఫోన్‌ చేసి అక్కడి సిచ్యువేషన్‌ చెప్తాడు అమర్‌. రాఖీని మనం అప్పగిస్తున్నామని.. అతన్ని అక్కడికి తీసుకుని రావడానికి 8 గంటలు అవుతుందని చెప్పండి పై అధికారి చెప్తాడు. అయితే మేము ఫైట్‌ చేస్తామని పై అధికారిని అడిగితే ఆయన పర్మిషన్‌ ఇస్తాడు. మరోవైపు మిస్సమ్మ ఏడుస్తుంది.

మనోహరి: ఇప్పుడు కానీ ఇది పిల్లల్ని కాపాడటానికి ఏమైనా చేస్తే అమర్‌ దృష్టిలో ఇది మంచిదై పోతుంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంటికి తీసుకెళ్లాలి. బాధపడకు మిస్సమ్మ. అమర్‌ ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాడు. మనం ఇంటికి వెళ్దాం రా..

మిస్సమ్మ: నీ ముసలి కన్నీళ్లు, నాటకాలు వేరే వారి దగ్గర చూపించు నా దగ్గర కాదు. నా పిల్లలు నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కణ్నుంచి కదలను. నీకు అంతగా వెల్లాలని ఉంటే నువ్వు వెళ్లు.

 అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రాథోడ్‌ను పిలిచి తనను ఒక్కసారి ఆయన దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. రాథోడ్‌, అమర్‌ దగ్గరకు వెళ్లి చెప్పగానే వద్దని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏడుస్తుంది. జేడీ మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంది.

జేడీ: హలో భాగమతి.. ఐ యామ్‌ జేడీ. ఒక ఆడపిల్లగా మీ బాధని. పిల్లల గురించి మా భయాన్ని అర్థం చేసుకోగలను. అలాగే ఒక ఆఫీసర్‌ లా ఆయన బాధ్యతను కూడా అర్థం చేసుకోగలను.  ఇప్పుడు మీరొచ్చి ఆయనతో మాట్లాడటం వల్ల ఆయన ఎమోషనల్‌ అవుతారు.

మిస్సమ్మ: థాంక్యూ.. అయినా నేను ఆయన్ని కలవాలన్నది. పిల్లల కోసమే కాదు. లోపల ఉన్నది పిల్లలు మాత్రమే కాదు. ఆయన ప్రాణం. పిల్లలకు చిన్న గీత పడకుండా తీసుకొస్తారని తెలుసు.

 అని మిస్సమ్మ చెప్తుంటే.. అమర్‌ వింటాడు. ఎమోషనల్‌ గా ఫీలవుతాడు. మరోవైపు తీవ్రవాదులు పిల్లలను వచ్చి అమర్‌ పిల్లలు ఎవరని అడిగితే అంజు లేచి నేనే అని ధైర్యంగా చెప్తుంది. మీరు నన్నేం చేయలేరని.. మా మీద చిన్న గీత కూడా పడకుండా మమ్మల్ని తీసుకెళ్తారని చెప్తుంది. ఇంతలో అమర్‌ ఫోన్‌ చేసి మీ కండీసన్స్‌  కు ప్రభుత్వం ఒప్పుకుందని ఇంకో మూడు గంటల్లో ఇక్కడికి వస్తాడని అమర్‌ చెప్తాడు.

      మీరు చెప్పినట్టు చేయకపోతే ముందు చంపేది అమర్‌ పిల్లల్నే అని తీవ్రవాది వార్నింగ్‌ ఇస్తాడు. అయితే సీక్రెట్‌ ఆపరేషన్‌ చేయడానికి అమర్‌, జేడీ ప్లాన్‌ చేస్తుంటారు.  మరోవైపు ఆరు ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఆరు పక్కనే మిస్సమ్మ వచ్చి మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అని అడగ్గానే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మళ్లీ ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది - పెళ్లి గురించి నరేష్ మాటలు వింటే మతిపోవాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget